మౌలిక రంగ అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో రూ.10 లక్షల కోట్ల మూలధన వ్యయాలను ప్రతిపాదించారు. ఇది గత బడ్జెట్లో కేటాయించిన రూ.7.5 లక్షల కోట్ల కంటే 33 శాతం అధికం.
ఈ ఏడాది మేలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకకు కేంద్రం నిధుల వరద పారించింది. ఆ రాష్ట్రంలో చేపడుతున్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5300 కోట్ల భారీ సాయాన్ని అందించనున్నట్టు కేంద్ర బడ్జెట్లో వెల్లడించింద�
బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. విభజన చట్టంలోని ఒక హామీనీ ప్రస్తావించలేదు. బీజేపీ నేతలు దీనికి సమాధానం చెప్పాలి. దేశ వ్యాప్తంగా 157 నర్సింగ్ కళాశాలలు మంజూరు చేసినా అందులో ఒక్కటి కూడా తెలంగాణ
బ్యాంకింగ్ చట్టాల్లో మార్పులను చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను తగ్గించడంతోపాటు పెట్టుబడిదారులకు రక్షణ చర్యల్లో భాగంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంల
హోంలోన్, మెడికల్ బిల్లులు, మ్యూచ్వల్ ఫండ్స్, ఎల్ఐసీ పాలసీలు, స్కూల్ ఫీజులు వంటి వాటితో పన్ను మినహాయింపు కోసం ఎదురు చూస్తున్నారా? మీ ఆశలు ఇక నెరవేరవు.
ఈ సారి కేంద్ర బడ్జెట్లో ముఖ్య రంగాలకు ప్రభుత్వం భారీగా కోత పెట్టింది. ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఎస్), మధ్యాహ్న భోజనం, సబ్సిడీలు, పీఎం కిసాన్ పథకాలకు నిధుల కేటాయింపులు భారీగా �
దేశవ్యాప్తంగా ఉన్న చిన్న చితక సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్కీంను ప్రారంభించబోతున్నది. వచ్చే ఏప్రిల్ 1న రూ.9 వేల కోట్ల క్రెడిట్ గ్యారెంటీ స్కీంను ప్రవేశపెట్టబోతున్
ఈ-కోర్టుల ప్రాజెక్టు మూడో దశను రూ. 7 వేల కోట్లతో ప్రారంభించనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యాయ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఈ నిధులు కేటాయింపు చేస్తున్నట్టు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం రోజువారీ ఖర్చులకూ, జీతాలు ఇవ్వడానికీ అప్పులు చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ పాలనకు ఇది నిదర్శనమని చెప్పారు.
Union Budget 2023 | కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి సంబంధించిన పలు శాఖలకు బడ్జెట్ కేటాయింపుల్లో భారీగా కోతలు పెట్టింది. ఆఖరికి ఆహార, ప్రజాపంపిణీ శాఖకు నిధుల్లో 30 శాతం కోత విధించింది.
P Chidambaram | కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎవరికీ ఉపయోగపడని బడ్జెట్ అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం విమర్శించారు.
వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో పెట్టుబడి గరిష్ఠ పరిమితిని రెట్టింపు చేసినట్లు ప్రకటించారు.
ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ రూపకల్పనలో ఏడు కీలక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు.