నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ప్రధాని మోదీ రెండో విడత పాలనలో ఆఖరి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్లో గురువారం ఉదయం 11 గ�
వచ్చే 2024-25కి కేంద్ర బడ్జెట్ తయారీ ప్రక్రియను ఆర్థిక శాఖ ప్రారంభించింది. ఈ మేరకు వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్ల నుంచి వ్యయాల వివరాల్ని ఆర్థిక శాఖ ఆహ్వానించింది. ఈ మధ్యంతర బడ్జెట్ను 2024 ఫిబ్రవరి 1న �
దేశంలోని బీసీలకు జాతీయ బీసీ కమిషన్ తీరని అన్యాయం చేస్తున్నదని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా 80 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న నిర్ణయాన్ని సోమవారం ఆయన విడ�
Goods Price | నిత్యావసరాల ధరల పెంపుతో ఇప్పటికే బెంబేలెత్తిపోతున్న సామాన్యులకు కొత్త ఆర్థి సంవత్సరం ఆర్థిక కష్టాలను తీసుకురాబోతున్నది. ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ బడ్జెట్లో చేసిన ప్రకటనల ఆధారంగా ఏప్రిల్ 1 నుంచి క�
నెలరోజుల క్రితం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను పద్ధతిలో రిటర్న్ వేసేవారిని ప్రోత్సహించేందుకు భారీగా పరిమితిని పెంచడంతో పాటు స్టాండర్డ్ డిడక్షన్ను సైతం అనుమతించారు.
బీజేపీపై బీఆర్ఎస్ పోరు బాగుందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు, ఆదివాసీ అధికార్ మంచ్ జాతీయ నాయకురాలు బృందాకారత్ ప్రశంసించారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటాన్న�
పేదలు ఉన్న పెద్ద దేశంగా భారత్ పేరుబడింది. ఈ పేదల మహా సముద్రంలో అక్కడక్కడా చిన్న ద్వీపాల్లా పెద్ద ధనవంతులు. ఫోర్బ్స్ పత్రిక... కుబేరుల జాబితాలోకి ఎక్కుతూ... జారుతూ ఉండే పిడికెడు మంది. ఇదీ నేటి మనదేశం.
బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై అడ్డమైన విమర్శలు చేయడం మాని దమ్ముంటే రాష్ర్టాభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తేవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు సవాల్ చేశారు.
జిల్లాకు ఏమి తెలియని, అవగాహన లేని దద్దమ్మ ఎంపీ ఉండడం వల్లే కేంద్ర బడ్జెట్లో కరీంనగర్ జిల్లా ఒక్కటి రాకుండా మొండి చేయి చూపించారని బండి సంజయ్పై నగర మేయర్ యాదగిరి సునీల్రావు మండిపడ్డారు.
సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది అన్నట్టు ఉన్నది కేంద్రం వ్యవహారం. తెలంగాణతోపాటు దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి విషయంలో కేంద్రం ప్రకటన నివ్వెరపోయేలా చేసింది.
కేంద్ర బడ్జెట్పై సీపీఐ మండిపడింది. తెలంగాణకు నిధులు కేటాయించక పోవడంపై ఉమ్మడి వరంగల్, నిర్మల్ జిల్లాల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు.
కేంద్రం ప్రకటించిన ఆదాయ పన్ను పరిమితులు ఉద్యోగులకు ఏ మాత్రం ప్రయోజనకరంగా లేవని కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీసీజీజీఓఓ) విమర్శించింది.