పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రైవేటీకరణ మరింత వేగవంతం ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసే అవకాశం న్యూఢిల్లీ, జనవరి 31: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే చర్యలను మరింత వ�
న్యూఢిల్లీ, జనవరి 30: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం అనంతరం
కేంద్రం బడ్జెట్లో లక్ష కోట్లు కేటాయించాలి అఖిలపక్ష నాయకుల డిమాండ్ కాచిగూడ, జనవరి 29: కేంద్ర ప్రభుత్వం బీసీలకు రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వ
అన్యాయం చేస్తే పార్లమెంటు ముట్టడి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య హైదరాబాద్, జనవరి 27 : కేంద్ర బడ్జెట్లో బీసీలకు రూ.లక్ష కోట్లు కేటాయించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. �