ప్రజల జీవితాలను ఆర్థిక వనరులు ప్రభావితం చేస్తాయి. ఆర్థిక వనరుల ప్రణాళికబద్ద రూపమే బడ్జెట్. బడ్జెట్ అనేది ఆదాయ వ్యయాల పత్రం మాత్రమే కాదు. అది ప్రభుత్వ ఆర్థిక విధాన సాధనం.
సంగారెడ్డి జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్లో మొండిచేయి చూపిస్తున్నది. జిల్లా ఎంప�
Union Budget | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సెంట్రల్ హాలులో ఉదయం 11 గంటలకు ఉభయసభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం ప్రారంభించారు.
PM Modi at Parliament: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. మన బడ్జెట్పైనే ప్రపంచ దేశాలు దృష్టి పెట్టినట్లు మోదీ తెలిపారు.
Union Budget | మరికాసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే, దీనికి కాంగ్రెస్ ఎంపీలు దూరం కానున్నారు.
Minister KTR | కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మంత్రి కేటీఆర్ రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్కు లేఖ రాశారు. తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు ప్రతీ బడ్జెట్లో జరిగిన తీవ్రమైన అన్�
Minister KTR | ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఒక్క అంశాన్ని కూడా కేంద్రం అమలు చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. నేను చెప్పింది తప్పని రుజువు చేస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం అని కేటీఆర్ సవాల్ విసి�
CM KCR | కేంద్రం అనుసరిస్తున్న దురదృష్టకర విధానాలతో దేశంలోని పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాల్లో నిలదీయాలని బ�
కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏకంగా 116 ప్రాజెక్టులకు రాష్ర్టాలపై నెపం పెట్టి.. మంగళం పాడాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ఆగిపోతున్న ఈ ప్రాజెక్టుల విలువ రూ.1.26 లక్షల కోట్లపైనే. అయితే 70 శాతానికిప
కొవిడ్ ప్రారంభమైన తర్వాత దేశంలో కొత్తగా కోటి మంది ఉపాధి కోల్పోయిన తరుణంలో ఉపాధి హామీ పథకానికి ఈ బడ్జెట్లో రూ.25 వేల కోట్ల (25 శాతం) నిధులు తగ్గించారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి వంద రోజుల పని గ్యారెంటీగా �
కేంద్ర బడ్జెట్ (2022-23) ఎప్పటి లాగే భాగ్యనగర వాసులకు భరోసా కల్పించకపోగా బాధను మిగిల్చింది. బడ్జెట్లో ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికి నిధులు ఇస్తారేమోనని ఎదురు చూసిన నగర వాసులకు నిరాశ కలిగించారు. రూ.39.49 లక్�
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ ప్రతి ఒక్కరిని సంతోషపెడుతుందన్నారు. నిజానికి ఈ బడ్జెట్ పేదింటి వాళ్ల నుంచి పెద్దింటి వాళ్లద�