Union Budget | వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించినట్టు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దీని ప్రకారం పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ 23 శాతం నుంచి 13 శాతం తగ్గింది. దీనివల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొన్ని వస్తువుల ధరలు తగ్గుతున్నాయి. అలాగే పలు వస్తువులపై కస్టమ్ డ్యూటీ పెరిగింది. ఈ నిర్ణయం మేరకు వేటి ధరలు పెరుగుతున్నాయి? వేటి ధరలు తగ్గుతున్నాయో ఇప్పుడు చూద్దాం.
– ఎలక్ట్రిక్ వాహనాలు
– టీవీలు, మొబైల్స్, DSLR కెమెరాలు
– కిచెన్ చిమ్నీలు
– లిథియం అయాన్ బ్యాటరీలు
– దేశీయంగా ఉత్పత్తి చేసే రొయ్యల ఆహారం
– డైమండ్ల తయారీ వస్తువులు
– బంగారం, వెండి, ప్లాటినం
– సిగరెట్లు, టైర్లు
– రబ్బర్
– రాగి తుక్కు
– దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ చిమ్నీలు
– బ్రాండెడ్ వస్తువులు
Nirmala Sitharaman | ప్రత్యేక ఆకర్షణగా నిర్మలా సీతారామన్ వస్త్రధారణ..!
Nirmala Sitharaman : వరుసగా అయిదోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆరో మంత్రి..
Union Budget 2023-24 లైవ్ అప్డేట్స్