Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా మమతా బెనర్జీ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ప్రతిపాదిత జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్సీ)పై భారత్లో నిరసనలు ప్రజ్వరిల్లి ఆరేండ్లు దాటాయి. నాడు ఓ మతాన్ని లక్ష్యం చేసుకునేందుకే ఎన్పీఆర్ని ప్రభుత్వం తీసుకువస్తున్నట్లు సమాజ
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదల ఇండ్ల నిర్మాణం కోసం కేంద్రంపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. మూడు లక్షల ఇండ్లు కేటాయించాలని కోరినప్పటికీ, కేంద్ర బడ్జెట్లో పీఎంఏవైకి కేటాయింపులు చూస్తుంటే.. అది ఆచరణ సా�
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేఖిస్తూ వామపక్ష పార్టీలు వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్, వరంగల్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో�
2026-27 వార్షిక బడ్జెట్ సామాన్యుడి ఆశలను నీరుగార్చిందని అఖిల భారత విశ్వవిద్యాలయాల ఉద్యోగుల సమాఖ్య, జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ పుల్లా శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు.
Kerala MPs | కేంద్రమంత్రి (Union Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) ఆదివారం లోక్సభ (Lok Sabha) లో ప్రవేశపెట్టిన బడ్జెట్పై కేరళకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తంచేశారు. ఇవాళ ఉదయం పార్లమెంట్ ఆవరణలో వారు నిరసనకు దిగారు.
Mission Kakatiya | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలుచేసిన మిషన్ కాకతీయ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తాజా బడ్జెట్లో అంశాన్ని ప్రస్తావించింద
Union Budget | దేశ జీడీపీలో ఇప్పటికే సగాని కంటే ఎక్కువగా అప్పులు చేసిన కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో మరిన్ని అప్పులు చేయాలని నిర్ణయించింది.
Telangana | రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా రాష్ర్టానికి కేంద్ర బడ్జెట్లో ఒక్క రూపాయి ప్రయోజనం కూడా దక్కలేదు.
Union Budget | నక్సలిజంపై పోరాటానికి మార్చి 31ని డెడ్లైన్గా పేర్కొన్న కేంద్రం.. ఈసారి కేంద్ర బడ్జెట్లో భారీగా నిధుల్ని కేటాయించింది. దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకు రూ.3,610 కోట్లు ఖర్చు చేయబోతున్
Union Budget | అదనపు సుంకం ఆదివారం నుంచి అమల్లోకి రావడంతో 10 సిగరెట్లు ఉండే ప్యాకెట్పై కనీసం రూ. 22 నుంచి రూ. 25 వరకు ధరలు పెరిగాయి. 76 మిల్లీమీటర్ల పొడవుండే ప్రీమియం సిగరెట్ ప్యాకెట్ (10 సిగరెట్లు) బ్రాండును బట్టి రూ. 50 న
Union Budget | కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్పై సోషల్మీడియాలో సెటైర్లు పేలాయి. ‘బిల్కుల్ టైమ్ వేస్ట్' అంటూ బడ్జెట్ గురించి భారత్-పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ చురకలు అంటించారు.
Union Budget | కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వార్షిక బడ్జెట్ ఊరించి ఉసూరుమనిపించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో పద్దును ప్రవేశపెట్టారు. ‘పేరు గొప్ప.. ఊ