John Wesley | ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని.. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్�
కేంద్ర బడ్జెట్లో తమిళనాడుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, రాష్ట్రం పేరే బడ్జెట్లో లేదని తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. తామేమీ వాళ్ల(కేంద్రం) తండ్రి సొమ్ము అడగడం లేదని, తమ హక్కు
Union budget | జూలూరుపాడు మండల కేంద్రంలో కార్పొరేట్ శక్తుల కోసం బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్లే కార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశంలో 200 మంది శతకోటేశ్వరులపై నా�
Union Budget | ఈ నెల 19న మండల కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా జరుగుతున్న కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వామపక్ష కమ్యూనిస్టు పార్టీల నాయకులు సంయుక్తంగా ప�
కేంద్ర బడ్జెట్లో పసుపు బోర్డుకు పైసా కేటాయించకపోవడం దారుణమని రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం రాజ్యసభలో బడ్జెట్పై జరిగిన చర్చలో ఆయన మ�
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని సీపీఎం పేర్కొంది. ఇది కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని విమర్శించింది. కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ సోమవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్డులో నిర్వహ�
Chandrababu Naidu | కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. పేరు ప్రస్తావిస్తేనే నిధులు వచ్చినట్లా అని ప్రశ్నించారు. పేరు ప్రస్తావించనంత మాత్రాన ర
Adilabad | కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో(Union Budget) తెలంగాణకు అన్యాయం జరిగిందని అదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ(Congress) నాయకులు ఆందోళనలు చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి వ�
జనాభా నియంత్రణే దక్షిణాది రాష్ర్టాలకు శాపంగా మారింది. జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ర్టాలకు అధిక మేలు దక్కుతున్నది. దీంతో కేంద్ర పన్నుల్లో తీవ్ర వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కానవస్తున్నది. దక్షిణ�
కేంద్ర బడ్జెట్లో లోక్సభకు రూ.903 కోట్లు, రాజ్యసభకు 413 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. లోక్సభకు కేటాయించిన నిధుల్లో 558.81 కోట్లను లోక్సభ సచివాలయానికి, 338.79 కోట్లు సభ్యుల కోసం ఇచ్చారు.
విద్యుత్తు రంగంలో సంస్కరణల కోసం కేంద్ర బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు తీవ్ర హాని జరుగుతుందని డీవైఎఫ్ఐ రాష్ట్ర నేతలు అనగంటి వెంకటేశ్, డీజీ నరసింహారావు, ఆదివాసీ గిరిజన సంఘం �
వ్యవసాయ, పారిశ్రామిక సంక్షోభం, ఆహార ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక అ సమానతలు తదితర సమస్యలను పరిష్కరించేలా కేంద్ర బడ్జెట్ను రూపొందింంచక పోవడం ప్రజల కొనుగోలు శక్తి క్షీణతకు దారితీస్తుందని సీఐటీయూ రాష�
కేంద్ర బడ్జెట్లో బీజేపీ ప్రభుత్వం సంపన్నులు, కార్పొరేట్ శక్తులకే ప్రయోజనాలు, ప్రాధాన్యతనిస్తున్నదని సీఐటీయూ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ జి�