Goods Price | నిత్యావసరాల ధరల పెంపుతో ఇప్పటికే బెంబేలెత్తిపోతున్న సామాన్యులకు కొత్త ఆర్థి సంవత్సరం ఆర్థిక కష్టాలను తీసుకురాబోతున్నది. ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ బడ్జెట్లో చేసిన ప్రకటనల ఆధారంగా ఏప్రిల్ 1 నుంచి క�
నెలరోజుల క్రితం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను పద్ధతిలో రిటర్న్ వేసేవారిని ప్రోత్సహించేందుకు భారీగా పరిమితిని పెంచడంతో పాటు స్టాండర్డ్ డిడక్షన్ను సైతం అనుమతించారు.
బీజేపీపై బీఆర్ఎస్ పోరు బాగుందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు, ఆదివాసీ అధికార్ మంచ్ జాతీయ నాయకురాలు బృందాకారత్ ప్రశంసించారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటాన్న�
పేదలు ఉన్న పెద్ద దేశంగా భారత్ పేరుబడింది. ఈ పేదల మహా సముద్రంలో అక్కడక్కడా చిన్న ద్వీపాల్లా పెద్ద ధనవంతులు. ఫోర్బ్స్ పత్రిక... కుబేరుల జాబితాలోకి ఎక్కుతూ... జారుతూ ఉండే పిడికెడు మంది. ఇదీ నేటి మనదేశం.
బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై అడ్డమైన విమర్శలు చేయడం మాని దమ్ముంటే రాష్ర్టాభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తేవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు సవాల్ చేశారు.
జిల్లాకు ఏమి తెలియని, అవగాహన లేని దద్దమ్మ ఎంపీ ఉండడం వల్లే కేంద్ర బడ్జెట్లో కరీంనగర్ జిల్లా ఒక్కటి రాకుండా మొండి చేయి చూపించారని బండి సంజయ్పై నగర మేయర్ యాదగిరి సునీల్రావు మండిపడ్డారు.
సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది అన్నట్టు ఉన్నది కేంద్రం వ్యవహారం. తెలంగాణతోపాటు దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి విషయంలో కేంద్రం ప్రకటన నివ్వెరపోయేలా చేసింది.
కేంద్ర బడ్జెట్పై సీపీఐ మండిపడింది. తెలంగాణకు నిధులు కేటాయించక పోవడంపై ఉమ్మడి వరంగల్, నిర్మల్ జిల్లాల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు.
కేంద్రం ప్రకటించిన ఆదాయ పన్ను పరిమితులు ఉద్యోగులకు ఏ మాత్రం ప్రయోజనకరంగా లేవని కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీసీజీజీఓఓ) విమర్శించింది.
కేంద్ర బడ్జెట్లో పలు ఇతర దేశాలకు ఇస్తున్న ఆర్థిక మద్దతు కేటాయింపులు కింద పేర్కొన్న విధంగా ఉన్నాయి. భూటాన్కు రూ.2,400 కోట్లు నేపాల్-రూ.550 కోట్లు, మారిషస్-రూ.460
గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించడం, స్థానికంగా ఉపాధి కల్పించడానికి యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్�
2023- 24 ఆర్థిక సంవత్సరం కోసం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ కుబేరులు, సంపన్నుల కోరిక మేరకు రూపొందించినట్టుగా స్పష్టమవుతున్నది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడాన్ని నిరసిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బడ్జెట్ పత్రాలను దగ్ధ్దం చ