వికారాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కంపెనీల్లో, సంస్థల్లో ఉద్యోగాల కోసం జిల్లా ఉపాధి కల్పన సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఇదివరకు ప్రతి 3 సంవత్సరాలకు �
నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో ఉచిత శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది న్యాక్ సంస్థ. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా అర్హత కలిగినవారికి పలు కోర్సుల్లో మెళకువలను నేర్పుతున్నది. ప్రధానంగా మహిళల �
Software Company | మాదాపూర్లో ఓ ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో ఫేస్బుక్లో ప్రకటన ఇచ్చింది ఆ కంపెనీ. ఆ తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నించిన నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు �
స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఆహ్వానం హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 18 నుంచి 30 ఏండ్ల లోపు నిరుద్యోగులకు 45 రోజుల ఉచిత శిక్షణతోపాటు ఉద్యోగం కల్పిస్తామని
అచ్చంపేట ప్రాంతంలోని నిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా తన సొ ంత ఖర్చుతో కోచింగ్ శిబిరం ఏర్పాటు చేశానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. అచ్చంపేటలో ని షామ్స్ ఫంక్షన్�
ఉద్యోగాల కోసం వెతుక్కోవాల్సిన పనిలేదు. విద్యార్హతకు తగ్గట్టుగా ఉద్యోగాలు, అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగ సమాచారం అందించడంతో పాటు ఉపాధి చూపించేందుకు ‘ఈజీ యాక్ట్' స్టార్టప్ పనిచేస్తున్�
క్రమశిక్షణతో చదివితే లక్ష్యం సాధించవచ్చని, పట్టుదలతో సాధన చేస్తే విజయం తథ్యమని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఇకపై ఉద్యోగ నియామకాల్లో ఎటువంటి ఆటంకాలూ ఉండబోవని, 317 జీవో తెచ్చింది నిరుద్యోగ �
మహబూబాబాద్ : నిరుద్యోగులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం ప్రారంభించారు. జిల్లా పరిధిలో ఉద్యోగ అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించేందుకు మహ�
నిరుద్యోగం పనిచేయాలని ఆసక్తి ఉండి, పనిచేయగలిగే శక్తి, సామర్థ్యాలు ఉండి, మార్కెట్లో అమలులో ఉన్న వేతనం వద్ద పని దొరకని పరిస్థితిని ‘నిరుద్యోగం’, అలాంటి వ్యక్తిని ‘నిరుద్యోగి’ అని అంటారు. నిర్వచనాలు ఏసీ ఫ�
హైదరాబాద్ : ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ అందించారు. బుధవారం శాసనసభలో ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ ప్రకటనతో తెలంగాణలో నిరుద్యోగుల సంబురాలు అంబరాన్న�
Assembly | అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly) రెండో రోజుకు చేరాయి. తొలిరోజైన సోమవారం మంత్రి హరీశ్ రావు శాసన సభలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2,56,958 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెండో రోజైన బుధవారం
యూపీ ఎన్నికల ప్రచారంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు నిరుద్యోగ యువత నుంచి మరోసారి నిరసన సెగ ఎదురైంది. మంగళవారం బల్లియా జిల్లాలోని బన్షి బజార్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. మూడేండ్లు