నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ -2, గ్రూప్ -3 పరీక్షలపై సస్పెన్స్ కొనసాగుతున్నది. దీనిపై టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వడంలేదు. తాజా అంచనా ప్రకారం.. ఇప్పట్లో ఈ రెండు న�
మాది ఉమ్మడి నల్గొండ జిల్లా. నా సోదరుడు స్వగ్రామంలో ఉపాధి లేక హైదరాబాద్కు వలసొచ్చి ఆటో డ్రైవర్గా జీవిస్తున్నాడు. గతంలో పొద్దంతా కష్టపడి రూ.1,500 -2000 వరకు సంపాదించేవాడు. ఆటో అద్దె రూ.400 పోను, మిగిలిన వాటితో కుటు
భాషకు ఎల్లలు, ప్రాంతాలు లేవు.. ఆ దిశగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వారిని గుర్తించి సేవా పురస్కారాలు అందజేయడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీయువకులకు సివిల్ సర్వీసెస్తో పాటు గ్రూప్-1, గ్రూప్-2 వంటి అనేక పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం కోసం.. కేసీఆర్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఉచిత సివిల్ సర్వీసెస్ అకాడమీ స్ఫూర్త�
రుద్యోగ అంధుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. నస్పూర్లోని కలెక్టరేట్లో జిల్లా స్త్రీ శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లూయి�
జిల్లా కేంద్రంలోని శివాజీనగర్లో ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం శుక్రవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సిరిమల శ్రీనివాస�
ఉద్యోగం లేకపోయినా ఫ ర్వాలేదు ఇంటికి రా అమ్మా అంటూ ఓ నిరుద్యోగ యువతి ఆవేదన చెందుతున్నది. మద్దూరు మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య, బసమ్మ దంపతులకు ఏడుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నా రు. వెంకటయ్య తాసీల్దార
రాష్ట్ర ప్రభుత్వం టీఎస్సీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులను ప్రక్షాళన చేసిన తర్వాతే నియామక పరీక్షలు నిర్వహించి, నిరుద్యోగుల ఆకాంక్ష నెరవేర్చాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ అన్నారు.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు త్వరలో మంచి రోజులు రావడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు భరోసా ఇచ్చారు.
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ 9 ఏండ్లు గడిచినా ఉద్యోగాల కల్పనలో విఫలమైంది. దేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 25 ఏండ్ల లోపు యువకుల్లో 42 శాతానికి పైగా ఉద్యోగాల కోసం ఎదురు
నిరుద్యోగ దీక్ష పేరుతో బీజేపీ హైదరాబాద్లో చేపట్టిన కార్యక్రమం నవ్వులపాలైంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డితోపాటు దాదాపు పార్టీ ముఖ్యనేతలంతా ఈ దీక్షలో పాల్గొన్నారు. అయినా వేదికపై నేతలే తప్ప వేదిక మ�