అమాయకులు, నిరుద్యోగులను ఆసరా చేసుకుని విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ వీసాలు సృష్టించి మోసం చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు.
దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లుతున్నది. నిరుద్యోగుల్లో దాదాపు 83 శాతం మంది యువతేనని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) తాజా నివేదిక పేర్కొన్నది. ఐఎల్వో, ఇన్స్టిట్యూట్ ఆప్ హ్యూమన్ డెవలప్మెంట్(ఐహెచ్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంట్రాక్టు ఉద్యోగాల దందా జోరుగా కొనసాగుతుంది. నిరుద్యోగుల అవసరాన్ని ఆసరా చేసుకొని దళారులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ ఉద్యోగాలు ఇప్పించక, డబ్బులు తిరిగి ఇవ్
ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీఎస్ ట్రాన్స్కో)లో అద్దె వాహనాల టెండర్లలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు ‘బంధు’ప్రీతి కనబర్చుతున్నట్�
మంచిర్యాల జిల్లా వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన పలు విభాగాల్లోని 26 ఖాళీ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న అధికారులు ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తుల స్వీకరణకు నాలుగు రోజులు అవకాశం ఇవ్వగా, శనివారం ఆఖరు త
అధికారంలోకి వచ్చేందుకు అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్.. తీరా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగానే వాటిని పూర్తిగా విస్మరించింది. నిరుద్యోగులను అస్త్రంగా చేసుకొని రాజకీయాలు చేసి..
మెగా డీఎస్సీ వేసి ఒకేసారి పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మాట మార్చి నిరుద్యోగులను మోసం చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడ
నిరుద్యోగి అయిన భర్తకు నెలకు రూ.5,000 చొప్పున భరణం చెల్లించాలని భార్యను ఇండోర్లోని కుటుంబ న్యాయస్థానం ఈ నెల 20న ఆదేశించింది. వ్యాజ్య ఖర్చులను కూడా భరించాలని ఆమెకు స్పష్టంచేసింది.
నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ -2, గ్రూప్ -3 పరీక్షలపై సస్పెన్స్ కొనసాగుతున్నది. దీనిపై టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వడంలేదు. తాజా అంచనా ప్రకారం.. ఇప్పట్లో ఈ రెండు న�
మాది ఉమ్మడి నల్గొండ జిల్లా. నా సోదరుడు స్వగ్రామంలో ఉపాధి లేక హైదరాబాద్కు వలసొచ్చి ఆటో డ్రైవర్గా జీవిస్తున్నాడు. గతంలో పొద్దంతా కష్టపడి రూ.1,500 -2000 వరకు సంపాదించేవాడు. ఆటో అద్దె రూ.400 పోను, మిగిలిన వాటితో కుటు
భాషకు ఎల్లలు, ప్రాంతాలు లేవు.. ఆ దిశగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వారిని గుర్తించి సేవా పురస్కారాలు అందజేయడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీయువకులకు సివిల్ సర్వీసెస్తో పాటు గ్రూప్-1, గ్రూప్-2 వంటి అనేక పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం కోసం.. కేసీఆర్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఉచిత సివిల్ సర్వీసెస్ అకాడమీ స్ఫూర్త�