ఉచిత కుట్టుమిషన్ శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకొని నైపు ణ్యం సాధించాలని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, ది వ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వ ర్ సూచించారు. ధర్మపురి శ్రీలక్ష్మీనర్సింహ సంస్కృతాం ధ్ర �
Minister Koppula Eshwar | నిరుద్యోగులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని , ఇందుకు పలు ప్రాంతాల్లో న్యాక్ సెంటర్లను నెలకొల్పుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar ) అన్నారు.
నిరుద్యోగులను మోసం చేసే పాలకులపై యువత నిరంతరం పోరాటాలు చేయాలని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా కాలయాపన చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ ప్రధ�
రంగారెడ్డి జిల్లాను ఓ పారిశ్రామిక హబ్గా మార్చుతున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు అని మంత్రి సబితారెడ్డి అన్నారు. అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగ ముఖ చిత్రాన్ని గుణాత్మక�
కరీంనగర్లోని జిల్లా కేంద్ర గ్రంథాలయం నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థులు, పాఠకులు బాసటగా నిలుస్తున్నది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 24 గంటల పాటు చదువుకునేలా ఏర్పాట్లు చేసింది. ఉచిత భోజనం, టీ సదుపాయం క
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో మెగా జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీన కూకట్పల్లి వైజంక్షన్ సమీపంలోని మెట్రోట�
Nama Nageshwar Rao | కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడుతుందని లోక్సభ బీఆర్ఎస్(BRS) పక్ష నేత నామా నాగేశ్వర్రావు(Nama Nageshwar) ధ్వజమెత్తారు.
నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందేందుకు, ఔత్సాహికులు పరిశ్రమలు స్థాపించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తున్నది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లు స్థాపించేవారికి వివ
ఉద్యోగ సాధన ప్రధాన లక్ష్యం..లక్ష్య సాధనలో అవాంతరాలు ఎదురైనా తెలంగాణ నిరుద్యోగుల్లో మాత్రం ఆ సంకల్పం సడలటం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్
ఉద్యోగంలేక బాధపడుతున్న వారికి పోలీసులు అండగా నిలుస్తున్నారు. మీకు మేమున్నామంటూ ముందుకు వచ్చి జాబ్ కనెక్ట్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధ�
గ్రేటర్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు జీహెచ్ఎంసీ అండగా నిలుస్తున్నది. సిల్ డెవలప్మెంట్, సిల్ అప్గ్రేడేషన్ పేరిట శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నది.
గోల్కొండ ఫోర్ట్ ప్రాంతానికి చెందిన యువ ఇంజినీర్, నేషనల్ ఫుట్బాల్ క్రీడాకారుడు మహ్మద్ మన్ననుల్లా ఖాన్ నిరుద్యోగులు ఇబ్బందులు పడవద్దని నిర్ణయించుకున్నాడు.