ఉస్మానియా యూనివర్సిటీలో మళ్లీ ఉద్యమజ్వాల రగిలింది. నిరుద్యోగుల పక్షాన దీక్ష చేపట్టేందుకు వచ్చిన పోటీ పరీక్షల నిపుణుడు అశోక్ను పోలీసులు అరెస్టు చేయడంతో నిరుద్యోగులు ఒక్కసారిగా భగ్గుమన్నారు.
గత ప్రభుత్వ హయాంలో మమ్ములను రోడ్డెక్కించారు.. ఉద్యోగాల కోసం రెచ్చగొట్టారు.. తీరా మీకు ఉద్యోగాలు (పదవులు) రాగానే మమ్మల్ని నడిరోడ్డుపై వదిలేశారు.. మా ఉద్యోగాల సంగతేంటి? అంటూ పాలక కాంగ్రెస్పై నిరుద్యోగ యువత �
విద్యార్థులకు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆశావాహులు, విద్యార్థి సంఘాల నేతలు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందిం�
సీఎం రేవంత్ సొంత జిల్లాలో నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. నిత్యం ఏదో ఓ చోట నిరసన తెలియజేస్తున్నారు. వద్దురా నాయనా.. ఈ కాంగ్రెస్ పాలన మాకంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు వైఖరికి నిరసనగా 15న నిరుద్యోగులతో సెక్రటేరియట్ను ముట్టడిస్తామని విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రకటించారు.
ఏటా జాబ్క్యాలెండర్తో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తమన్నది. నిరుద్యోగభృతి ఇస్తమన్నది. గ్రూప్స్ పోస్టులు పెంచుతమన్నది.నిరుద్యోగుల జేఏసీ యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం చేయించింది. అన్నితీర్లా వాడుక�
నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలు ఏమయ్యాయని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.50లక్షల బ్యాక్లాగ్ పోస్టులను ఎందుకు భర్తీచేయడం లేదని ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ ప్రశ్నించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఓట్లకోసమే కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగులను నయవంచనకు గురిచేసిందని విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రాజారాం యాదవ్ మం�
ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రగిలిపోతున్నారు. ఇచ్చిన హామీలు మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. అధికారంలోకి వస్తే గ్రూప్స్ పోస్టులు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్క
‘ఖబర్దార్ కాంగ్రెస్.. ఉద్యోగాలు ఇస్తారా? గద్దె దిగుతారా? గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలుచేసే దాకా వదిలి పెట్టే ప్రసక్తే లేదు.. నిరుద్యోగులు, విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు నిలబడినట్టు చ�
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పిన కాంగ్రెస్, ఆ దిశగా అడుగులు వేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. నిజానికి గత జనవరిలోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తారన్న ప్రచారం జరిగ�
డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు.. భారీగా వేతనాలు.. అంటూ కొందరు ఏజెంట్లు భారతీయ నిరుద్యోగులను నమ్మిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి లక్షన్నర వరకు తీసుకొని కంబోడియాకు పంపిస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. మండలంలోని పిండిప్రోలులో శనివారం ఇంటిం టి ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు.
నిరుద్యోగులు కాంగ్రెస్కు ఓటు వేయరని నిరుద్యోగుల బస్సు యాత్ర కన్వీనర్ జనార్దన్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చి ఆర్నెళ్లు అవుతున్నా ఉద్యోగాల భర్తీ ఊసే లేదని.. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని విమర్శి�