Rajeev Yuva Vikasam | హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట యువకులకు ఎన్నెన్నో హామీలు గుప్పించి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత వాటిని తుంగలో తొక్కుతున్నది.
అసెంబ్లీ ఎన్నికల వేళ అడ్డగోలు హామీలు గుప్పించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలులో ఆంక్షలు పెడుతున్నది. గతంలో ఏ ప్రభుత్వం పెట్టని విధంగా మెజార్టీ పథకాల్లో కొర్రీలు పెట్టి, కోత విధిస్తున్నది. ర
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం విస్తృత ప్రచారం నిర్వహించారు.
తెలంగాణ బాలల హక్కుల కమిషన్ రాజకీయ నిరుద్యోగులకు వేదికగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూడు రంగుల కండువా కప్పుకున్న వారికే కమిషన్ పదవుల్లో ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. చై�
ఒక సెంటర్లో వెయ్యి మంది అభ్యర్థులు పరీక్ష రాస్తే టాప్-500 జాబితాలో ఒక్కరు కూడా లేరు. రెండు సెంటర్ల నుంచే 74మంది టాప్-500లో ఉన్నారు. తక్కువ మంది రాసిన సెంటర్ల నుంచి పదుల సంఖ్యలో అభ్యర్థులు టాప్లో ఉండటం, ఎక్క�
హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నకిలీ సాఫ్ట్వేర్ కంపెనీలు నిలువునా మోసం చేస్తున్నాయి. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయని, తమ వద్ద మూడు నుంచి ఆరునెలల పాటు శిక్షణ పొందితే �
అక్కడ చూస్తే అచ్చు సాఫ్ట్వేర్ కంపెనీ సెటప్పే.. అందునా సాఫ్ట్ వేర్ ఆఫీసులుండే హైటెక్ సిటీ కాంప్లెక్స్లోనే కంపెనీ.. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ పనిచేస్తున్నవాళ్లంతా ఏదో చేస్తున్నట్లు హడావిడి.. అచ్చం
బాగా చదువుకున్న భార్యకు లాభదాయకమైన ఉద్యోగం చేసిన అనుభవం ఉన్నప్పటికీ, కేవలం తన భర్త నుంచి పోషణ భత్యాన్ని కోరడం కోసం ఖాళీగా ఉండకూడదని ఒరిస్సా హైకోర్టు చెప్పింది.
Bakka Judson | చిక్కడపల్లి : నిరుద్యోగుల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోపించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఫ�
కాంగ్రెస్ నాయకులు ఇంత పచ్చి గా అబద్ధాలు చెప్తారని నిరుద్యోగులు ఊహించలేకపోయారు. పదవిలో కూర్చుంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారనుకున్నారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల అసలు రంగు బయటపడింది.
వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారులు చేసిన తప్పి దం ఓ గిరిజన నిరుద్యోగ యువకుడి పాలిట శాపంగా మారింది. ఖానాపురం మండల కేంద్రానికి చెందిన పాలకుర్తి మహేందర్ స్పెషల్ ఎడ్యుకేషన్లో డీఎడ్ పూర్తిచేశాడు.
నిరుద్యోగులు, గృహిణులు, విద్యార్థులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు పిగ్ బుచరింగ్ స్కామ్ లేదా ఇన్వెస్ట్మెంట్ స్కామ్కు పాల్పడుతున్నారని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఈ సైబర్ మోసానికి గత ఏడాది చాలా మ�