వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ఎన్నికల్లో నిరుద్యోగులు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టంచేశా
జిన్నారం, ఆగస్టు 9: బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంత యువత, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు భారీగా భూములు కేటాయించిం�
ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, వాటిని ఎందుకు నెరవేర్చడం లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ను నిరుద్యోగులు నిలదీశారు. అశోక్నగర్, చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం జరిగిన బోనాల ఉత్సవాలకు ఎ
నిరుద్యోగులమైన తమతోనూ, తమ కుటుంబ సభ్యులతోనూ ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్.. ఇంకా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా తమ జీవితాలతో ఆటలాడుకుంటోందని ఖమ్మం జిల్లా నిరుద్యోగులు మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు నోటికి వచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చింది. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు.. ఇలా అందరినీ సంతృప్తి
‘చలో సచివాలయం’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నిరుద్యోగులను పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేయడం అక్రమమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నయవంచనకు పాల్పడిన కాంగ్రెస్ సర్కారును నిలదీసిన నిరుద్యోగుల చేతులకు సంకెళ్లు వేస్తారా ? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మ
ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తామని 2023లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు పలికింది. ఆ ఊసే మర్చిపోయి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యో
Rajeev Yuva Vikasam | హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట యువకులకు ఎన్నెన్నో హామీలు గుప్పించి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత వాటిని తుంగలో తొక్కుతున్నది.
అసెంబ్లీ ఎన్నికల వేళ అడ్డగోలు హామీలు గుప్పించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలులో ఆంక్షలు పెడుతున్నది. గతంలో ఏ ప్రభుత్వం పెట్టని విధంగా మెజార్టీ పథకాల్లో కొర్రీలు పెట్టి, కోత విధిస్తున్నది. ర