నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో మెగా జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీన కూకట్పల్లి వైజంక్షన్ సమీపంలోని మెట్రోట�
Nama Nageshwar Rao | కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడుతుందని లోక్సభ బీఆర్ఎస్(BRS) పక్ష నేత నామా నాగేశ్వర్రావు(Nama Nageshwar) ధ్వజమెత్తారు.
నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందేందుకు, ఔత్సాహికులు పరిశ్రమలు స్థాపించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తున్నది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లు స్థాపించేవారికి వివ
ఉద్యోగ సాధన ప్రధాన లక్ష్యం..లక్ష్య సాధనలో అవాంతరాలు ఎదురైనా తెలంగాణ నిరుద్యోగుల్లో మాత్రం ఆ సంకల్పం సడలటం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్
ఉద్యోగంలేక బాధపడుతున్న వారికి పోలీసులు అండగా నిలుస్తున్నారు. మీకు మేమున్నామంటూ ముందుకు వచ్చి జాబ్ కనెక్ట్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధ�
గ్రేటర్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు జీహెచ్ఎంసీ అండగా నిలుస్తున్నది. సిల్ డెవలప్మెంట్, సిల్ అప్గ్రేడేషన్ పేరిట శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నది.
గోల్కొండ ఫోర్ట్ ప్రాంతానికి చెందిన యువ ఇంజినీర్, నేషనల్ ఫుట్బాల్ క్రీడాకారుడు మహ్మద్ మన్ననుల్లా ఖాన్ నిరుద్యోగులు ఇబ్బందులు పడవద్దని నిర్ణయించుకున్నాడు.
వికారాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కంపెనీల్లో, సంస్థల్లో ఉద్యోగాల కోసం జిల్లా ఉపాధి కల్పన సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఇదివరకు ప్రతి 3 సంవత్సరాలకు �
నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో ఉచిత శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది న్యాక్ సంస్థ. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా అర్హత కలిగినవారికి పలు కోర్సుల్లో మెళకువలను నేర్పుతున్నది. ప్రధానంగా మహిళల �
Software Company | మాదాపూర్లో ఓ ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో ఫేస్బుక్లో ప్రకటన ఇచ్చింది ఆ కంపెనీ. ఆ తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నించిన నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు �
స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఆహ్వానం హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 18 నుంచి 30 ఏండ్ల లోపు నిరుద్యోగులకు 45 రోజుల ఉచిత శిక్షణతోపాటు ఉద్యోగం కల్పిస్తామని