America | రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్కు అమెరికా పెద్ద ఎత్తున సైనిక సహకారం అందిస్తున్నది. ఇప్పటికే ఎన్నో రకాల ఆయుధాలను సరఫరా చేసిన అగ్రరాజ్యంగా.. తాజాగా నాలుగు నౌకల ఆయుధాలను ఉక్రెయిన్కు పంపేందుకు ఏర్�
Drone Attack: రష్యాపై ఇవాళ ఉక్రెయిన్ 40 డ్రోన్లను ఫైర్ చేసింది. బోర్డర్ ప్రాంతం రోస్టోవ్ వద్ద ఈ అటాక్ జరిగినట్లు రష్యా రక్షణ దళాలు పేర్కొన్నాయి. రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత.. తొలిసారి ఉక్రెయిన్ భారీ �
రష్యాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు జరిపిన ఘోరమైన దాడితో ప్రపంచం మరోసారి ఉలిక్కిపడింది. మాస్కో శివార్లలోని క్రాకస్ సిటీ హాల్లో సంగీత కార్యక్రమం జరుగుతుండగా సాయుధులు ప్రవేశించి బాంబులు, తుప�
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిలో (Moscow Terror Attack) ఉక్రెనియన్ల పాత్ర ఉన్నట్లు రష్యా (Russia) అనుమానం వ్యక్తంచేస్తున్నది. దాడికి సంబంధించి ముందే హెచ్చరించామని చెప్పిన అమెరికా.. అందులో ఉక్రేనియన్ల పాత్రకు సంబం
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమ దేశాలకు వార్నింగ్ ఇచ్చాడు. సాంకేతికంగా తాము అణ్వాయుధ యుద్ధానికి రెఢీగా ఉన్నామన్నారు. ఒకవేళ ఉక్రెయిన్కు అమెరికా తమ దళాలను పంపిస్తే, యుద్ధం మర�
ఉక్రెయిన్పై రష్యా అణుదాడికి సిద్ధమవగా, భారత్ దాన్ని నిలువరించినట్టు తాజా నివేదిక వెల్లడించింది. అమెరికా అధికారులను ఉటంకిస్తూ సీఎన్ఎన్ ఈ విషయం పేర్కొంది.
నాటో కూటమిలో 32వ సభ్యదేశంగా స్వీడన్ గురువారం అధికారికంగా చేరింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో భద్రతాపరమైన ఆందోళనలు పెరుగడంతో దశాబ్దాల తటస్థ వైఖరికి ముగింపు పలుకుతూ స్వీడన్ నాటోలో చేరింది. స్వ�
ఉయిన్కు మద్దతుగా యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటే తీవ్ర పరిణామాలుంటాయని పాశ్చాత్య దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోమారు హెచ్చరికలు జారీచేశారు. తమ సైనిక బలగాలను ఉక్రెయిన్క్రెకు పంపితే అణుయుద్ధం త
ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా సైనికులకు సహాయక సిబ్బందిగా పని చేస్తున్న కొందరు భారతీయులు విముక్తి పొందారు. భారత్ డిమాండ్ మేరకు వీరిని విడుదల చేశారని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
ఉక్రెయిన్, రష్యా యుద్ధం (Russia-Ukraine war) ప్రారంభమై రెండేండ్లు పూర్తవుతున్నది. సుదీర్ఘంగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇరు పక్షాలకు పెద్దసంఖ్యలో ప్రాణ నష్టం కలిగింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమర్శకుల్లో ఒకరైన అలెక్సీ నావల్నీ తాను నమ్మిన సిద్ధాంతాలకు అంతిమ మూల్యం చెల్లించుకున్న వ్యక్తిగా నిలిచారు. నావల్నీ మరణానికి ఆర్కిటిక్ జైలులో ‘ఆకస్మిక మరణ సిండ్�
Asaduddin Owaisi | ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన 12 మంది భారతీయులను తిరిగి వెనక్కు తీసుకురావాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని నాంపల్లి బజార్ ఘాట్ ప్రాంతానికి చెం�
ఉక్రెయిన్తో పోరులో రష్యా మరో అడుగు ముందుకేసింది. ఉక్రెయిన్లోని అవదివ్కా పట్టణం మొత్తాన్ని రష్యా బలగాలు స్వాధీనంలోకి తెచ్చుకున్నాయని రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు ప్రకటించారు.