ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23న ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ కోరిక మేరకు ఈ పర్యటన ఖరారైందని విదేశాంగ శాఖ సోమవారం తెలిపింది. ఈ నెల 21న మోదీ పోలెండ్ను సందర్శించి ఆ దేశ ప్రధాని డొ�
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటన చేపటనున్నారు. ఈ నెల 21న పోలాండ్లో పర్యటించనున్నారు. 45 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని పోలాండ్ పర్యటనకు వెళ్తుండడం విశేషం. యూరప్లోని పోలాండ్ భారత్కు వాణిజ�
రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. తమ నియంత్రణలోని జపోరిజియా అణువిద్యుత్తు కేంద్రంపై ఉక్రెయిన్ దాడి చేసిందని రష్యా ఆరోపించింది. కేంద్రంలోని కూలింగ్ వ్యవస్థ ఉన్న ప్రాంతంలో ఉక్ర�
Zaporizhzhia nuclear plant: జపొరిజియా న్యూక్లియర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్లాంట్ నుంచి మంటలు వ్యాపిస్తున్నాయి. ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడి వల్లే ఆ ప్రమాదం జరిగినట్లు రష్యా ఆరోపిస్తున్నది.
యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్న ఉక్రెయిన్ సరికొత్త ఆయుధాన్ని ఆవిష్కరించింది. సైన్యంలో తీవ్రమైన మానవ వనరుల కొరత ఎదుర్కొంటున్న ఆ దేశం, రోబో శునకం ‘బ్యాడ్ వన్'ను అభివృద్ధి చేసింది. యుద్ధ క్షేత్రంలో, సైనిక �
ఉక్రెయిన్ బలగాలు సరిహద్దు దాటి తమ భూభాగంలోకి వచ్చాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్ మిస్సైళ్లు సహా వేర్వేరు ఆయుధాలతో నివాస భవనాలు, ఆంబులెన్సులపై దాడికి పాల్పడుతున్నట్ట�
పరస్పర దాడులతో రష్యా, ఉక్రెయిన్ అట్టుడుకుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో రష్యాపై దీర్ఘ శ్రేణి క్షిపణి దాడులు చేశామని, ఆ దేశానికి చెందిన ఒక జలాంతర్గామిని ముంచేశామని, ఓ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశామని ఉక్�
ప్రధాని మోదీ (PM Modi) త్వరలో ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. వచ్చే నెల 23న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో సమావేశం కానున్నారు. దీంతో రష్యాతో యుద్ధం తర్వాత ప్రధాని మోదీ ఆ దేశానికి వెళ్లడం ఇదే మొదటిసారి.
USA | ఉక్రెయిన్ (Ukraine) పై యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా (Russia) తో వాదించే సమర్థత భారత్ (India) కు ఉన్నదని అమెరికా (USA) వ్యాఖ్యానించింది. భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) రెండు రోజుల రష్యా పర్యటన నేపథ్యంలో వైట్హౌస్ అధి
భారత్కు భారీ దౌత్య విజయం లభించింది. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) సమ్మతించారు. వెంటనే వారిని ఆర్మీ విధులను వెనక్కి రప్పిస్తామని, స్
రాజధాని కీవ్ సహా ఉక్రెయిన్ నగరాలపై సోమవారం రష్యా భీకర క్షిపణి దాడులకు దిగింది. ఈ దాడుల్లో కనీసం 20 మంది చనిపోయారని, 50 మందికి పైగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు మీడియాకు వెల్లడించారు.
Russian missile attack | ఉక్రేయిన్పై దాడిని రష్యా కొనసాగిస్తున్నది. సోమవారం ఉక్రేయిన్ రాజధాని కీవ్తో సహా ఐదు నగరాలపై క్షిపణులు ప్రయోగించింది. 40కు పైగా మిస్సైల్ పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించినట్లు ఆ దేశ మంత్రి
ఉక్రెయిన్లోని విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా శుక్రవారం రాత్రి రష్యా భీకర దాడులకు పాల్పడింది. డ్రోన్లతో దాడులు చేసింది. దీంతో రష్యా సరిహద్దున ఉన్న ఉక్రెయిన్లోని సుమీ రీజియన్లో అంధకారం అలుముకుంది.
Vladimir Putin: దక్షిణ కొరియాకు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఒకవేళ ఉక్రెయిన్కు దక్షిణ కొరియా మద్దతు ఇస్తే అది పెద్ద తప్పు అవుతుందని పుతిన్ తెలిపారు.
ఆత్మరక్షణ పేరిట ఉక్రెయిన్పై రష్యా జరిపిన దాడి ఎడతెగని యుద్ధంగా మారింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర నాటో కూటమి దేశాలు ఉక్ర�