భారత యువ షట్లర్లు త్రిసా జాలీ-గాయత్రి గోపీచంద్ ద్వయం హాంకాంగ్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రిక్వార్టర్స్కు చేరింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరల్డ్ టూర�
రష్యా సైన్యం వరుస క్షిపణి దాడులతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడుతున్నది. ఉక్రెయిన్ తూర్పు మధ్య ప్రాంతంలోని పోల్టావా పట్టణంపై రెండు బాలిస్టిక్ క్షిపణుల్ని రష్యా తాజాగా ప్రయోగించింది.
F-16 fighter jet: ఉక్రెయిన్కు భారీ జలక్ తగిలింది. అమెరికా పంపిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని రష్యా కూల్చివేసింది. ఎఫ్16 కూలిన విషయాన్ని ఉక్రెయిన్ అంగీకరించింది. నాటో దళాలు ఆ దేశానికి ఈ విమానాలను అందజేశాయి.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం తీవ్రరూం దాల్చింది. ఆదివారం రాత్రి నుంచి రాజధాని కీవ్ సహా ఉక్రెయిన్ నగరాలపై రష్యా సైన్యం భారీ ఎత్తున క్షిపణి, డ్రోన్లతో విరుచుకుపడుతున్నది. ఈ దాడుల్లో కనీసం నలుగురు చనిపోయారని,
Zelensky | ఉక్రెయిన్పై రష్యా వంద డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిందని ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సోమవారం తెలిపారు. టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో ఆయన తెలిపారు. రష్యా జరిపిన అతిపెద్ద
PM Modi | ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం రష్యాతో యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారుల గౌరవార్ధం నిర్మించిన డాక్యుమెంటరీని జెలన్స్కీతో కలిసి ప్రధాని వీక
Prime Minister Modi: పోలాండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటనకు ప్రధాని మోదీ వెళ్తున్నారు. ఇవాళ ఆయన వార్సా వెళ్లేందుకు విమానం ఎక్కారు. పోలాండ్తో దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు నిండాయని ప్రధాని మోదీ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23న ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ కోరిక మేరకు ఈ పర్యటన ఖరారైందని విదేశాంగ శాఖ సోమవారం తెలిపింది. ఈ నెల 21న మోదీ పోలెండ్ను సందర్శించి ఆ దేశ ప్రధాని డొ�
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటన చేపటనున్నారు. ఈ నెల 21న పోలాండ్లో పర్యటించనున్నారు. 45 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని పోలాండ్ పర్యటనకు వెళ్తుండడం విశేషం. యూరప్లోని పోలాండ్ భారత్కు వాణిజ�
రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. తమ నియంత్రణలోని జపోరిజియా అణువిద్యుత్తు కేంద్రంపై ఉక్రెయిన్ దాడి చేసిందని రష్యా ఆరోపించింది. కేంద్రంలోని కూలింగ్ వ్యవస్థ ఉన్న ప్రాంతంలో ఉక్ర�
Zaporizhzhia nuclear plant: జపొరిజియా న్యూక్లియర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్లాంట్ నుంచి మంటలు వ్యాపిస్తున్నాయి. ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడి వల్లే ఆ ప్రమాదం జరిగినట్లు రష్యా ఆరోపిస్తున్నది.
యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్న ఉక్రెయిన్ సరికొత్త ఆయుధాన్ని ఆవిష్కరించింది. సైన్యంలో తీవ్రమైన మానవ వనరుల కొరత ఎదుర్కొంటున్న ఆ దేశం, రోబో శునకం ‘బ్యాడ్ వన్'ను అభివృద్ధి చేసింది. యుద్ధ క్షేత్రంలో, సైనిక �
ఉక్రెయిన్ బలగాలు సరిహద్దు దాటి తమ భూభాగంలోకి వచ్చాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్ మిస్సైళ్లు సహా వేర్వేరు ఆయుధాలతో నివాస భవనాలు, ఆంబులెన్సులపై దాడికి పాల్పడుతున్నట్ట�