పుతిన్ నేతృత్వంలోని రష్యాకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ను విడిచి తాను ఎక్కడికీ వెళ్లలేదని మరోమారు పునరుద్ఘాటించారు. ఈ సారి తాను ఎక్కడుంటున్నారో ఆ లొకే�
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తోంది. పలు కీలక నగరాలను కూడా స్వాధీనం చేసుకున్నాయి. అంతేకాకుండా యూరప్లోనే అతిపెద్ద అణువిద్యుత్తు కేంద్రమైన జపోరిజియాపై రష్యా సేనలు దాడులకు దిగాయి. సరిగ్
ఖార్కీవ్లో ఇరుక్కుపోయిన భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు ఇచ్చింది. సంకట స్థితిలో ఉండిపోయిన వారందరూ తమ వెంట టార్చ్, డబ్బులు, నీళ్లు ఎప్పుడూ వెంట ఉంచుకోవాలని సూచించింది. ఈ మూడింటినీ భ�
ఉక్రెయిన్లోని ఖర్కీవ్పై రష్యా చేస్తున్న కాల్పుల్లో భారతీయ విద్యార్థి ఒకరు మృతి చెందారు. మృతుడు కర్నాటకకు చెందిన నవీన్గా గుర్తించారు. నవీన్ ఉక్రెయిన్లో వైద్య విద్యను అభ్యస్తిస్తున్నాడు.
ఉక్రెయిన్పై రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది. మూడో రోజూ ఇది కొనసాగుతోంది. పలు నగరాలు, సైనిక స్థావరాలు, ప్రజలు నివాసముండే అపార్ట్మెంట్లపై కూడా రష్యా సైన్యం దాడులకు దిగింది. దీంతో ప్రజల�
ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే దీనికి భారత్ దూరంగా ఉండిపోయింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. పార్టీ సీనియర్ ఎంపీ మ
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, హోంమంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ�