వాషింగ్టన్ : రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నది. నిత్యం రష్యన్ సైన్యం ఉక్రెయిన్ నగరాలపై మిస్సైళ్లు, బాంబు వర్షం కురిపిస్తున్నది. చిన్న దేశమే అయినా మాస్కో దాడులను ఉక్రెయిన్ సైన్యం తప్పికొడుతు
న్యూయార్క్ : ఉక్రెయిన్లో ఫాక్స్ న్యూస్ కెమెరామెన్ మృతి చెందారు. ఈ విషయాన్ని అమెరికా నెట్వర్క్ తెలిపింది. ఉక్రెయిన్లో జరిగిన ప్రమాదంలో కెమెరా మెన్ పియరీ జాక్రెజ్స్కీ మృతి చెందినట్లు పేర్కొంది
రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. 18వరోజు రష్యన్ సైన్యం జరిపిన కాల్పుల్లో అమెరికాకు చెందిన ఓ ప్రముఖ జర్నలిస్ట్ కన్నుమూయగా, ఒకరు గాయాలపాలయ్యారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ రీజ�
న్యూఢిల్లీ : ఉక్రెయిన్ – రష్యా మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్పై గత నెల 24న సైనిక చర్యను ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడ చిక్కుకుపోయిన �
న్యూఢిల్లీ : రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. ఆదివారం ఉక్రెయిన్లోని ఎల్వివ్లోని సైనిక స్థావరంపై రష్యా దళాలు పెద్ద ఎత్తున దాడి చేశాయి. ఈ సంఘటనలో తొమ్మిది మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 57 మ
దేశ భద్రత, ఉక్రెయిన్- రష్యా మధ్య కొనసాగుతున్న యుద్థంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర విదేశాంగ మం�
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్షుడు బైడెన్పై మళ్లీ విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మహా పిరికి అని విరుచుకుపడ్డారు. అటు జో