ఉక్రెయిన్పై రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది. మూడో రోజూ ఇది కొనసాగుతోంది. పలు నగరాలు, సైనిక స్థావరాలు, ప్రజలు నివాసముండే అపార్ట్మెంట్లపై కూడా రష్యా సైన్యం దాడులకు దిగింది. దీంతో ప్రజల�
ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే దీనికి భారత్ దూరంగా ఉండిపోయింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. పార్టీ సీనియర్ ఎంపీ మ
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, హోంమంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ�