UGC | విద్యార్థులకు యూజీసీ ఫెలోషిప్ల కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) పెంచింది. ఇప్పటివరకు జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (JRF) కింద నెలకు రూ.31 వేల చొప్పున రెండేళ్లపాటు చెల్లించేవార
ముంచుకొస్తున్న ఎన్నికల దృష్ట్యా విద్యార్థులను మచ్చిక చేసుకోవడమే లక్ష్యంగా కేంద్రం తాయిలాలు ప్రకటించింది. పరిశోధక విద్యార్థుల్లో అసంతృప్తిని తగ్గించేందుకు వారికి అందించే ఫెలోషిప్ మొత్తాన్ని గణనీయం
కాలేజీ ఫీజులు, హాస్టల్ వసతి, కాలేజీ ర్యాంకింగ్.. తదితర సమాచారాన్ని కాలేజీలు, యూనివర్సిటీలు తమ అధికారిక వెబ్సైట్లలో పొందుపరచాలని యూజీసీ ఆదేశాలు జారీచేసింది.
డిగ్రీ కోర్సుల్లోని విద్యార్థులకు ఇక నుంచి ఇంటర్న్షిప్ తప్పనిసరి. మూడు, నాలుగేండ్ల డిగ్రీ విద్యార్థులు నాలుగో సెమిస్టర్ తర్వాత 60 నుంచి 120 గంటల పాటు పరిశ్రమల్లో ఇంటర్న్షిప్గా పనిచేయాల్సి ఉంటుంది. ఇక
తెలంగాణ రాష్ట్రంలో ఫేక్ యూనివర్సిటీలు లేవని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాజాగా ప్రకటించింది. రాష్ట్రంలో నిరుడు సైతం ఒక్క నకిలీ యూనివర్సిటీ లేకపోగా, ఈ ఏడాదీ వాటికి చోటులేదని అధికారికంగా ప్ర�
సమస్యల పరిష్కారం కోసం ప్రగతి భవన్ మంత్రి హరీశ్ చర్చలు జరిపిన మరుసటిరోజే రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులకు శుభవార్త అందింది. ప్రొఫెసర్ల బదిలీలు, యూజీసీ బకాయిలను విడుదల చేస్తామని వైద్య సంఘాల ప్రతినిధులకు �
డిగ్రీ సర్టిఫికెట్స్, ప్రొవిజినల్ సర్టిఫికెట్స్పై విద్యార్థుల ఆధార్ నంబర్లను ముద్రించరాదని పేర్కొంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉత్తర్వులు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని వర్సిటీల�
Fake Univerisities | దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని, ఇవి ఆఫర్ చేసే డిగ్రీ సహా వివిధ కోర్సుల్లో విద్యార్థులు చేరవద్దని యూజీసీ హెచ్చరించింది. 20 నకిలీ యూనివర్సిటీల పేర్ల జాబితాను బుధవా�
న్యూఢిల్లీ: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) పీజీ-2023 ఫలితాలు గురువారం రాత్రిలోపు లేదా శుక్రవారం ఉదయం విడుదల చేయనున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ జగదీశ్కుమార్ వె
UGC | హైదరాబాద్ : విద్యార్థులకు ఉపశమనం కలిగించే వార్త ఇది. ఒక కాలేజీలో సీటు పొందిన తర్వాత.. మళ్లీ సెకండ్ ఫేజ్లో మరో కాలేజీలో సీటు పొందిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని యూనివర్సిటీ గ్రాంట్ కమిష
ప్రపంచంలో ఏ దేశానికి చెందిన నాయకులైనా తమ దేశ పౌరులు ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటారు. విద్యార్థులు వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలతో ప్రపంచ యవనికపై తమ ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించే వ్యక్తులుగా రాణించాలనుకుంటార�
Autonomous | తెలంగాణలో కొత్తగా మరో మూడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు అటానమస్ హోదా దక్కింది. ఆయా కాలేజీలు న్యాక్-ఏ గ్రేడ్ను దక్కించుకోవడంతో యూజీసీ అటానమస్ హోదాను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది.
నిపుణుల సేవలను బోధనలోనూ వినియోగించుకునేందుకు ‘ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్' పేరుతో నియమించుకునే వెసులుబాటు కల్పించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాజాగా మరో కీలక సంస్కరణ తీసుకొచ్చింది.
దేశంలోని సెంట్రల్ వర్సిటీల్లో ఆచార్యుల పోస్టుల భర్తీకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇందుకు దరఖాస్తుల స్వీకరణకు సీయూ చయన్ పోర్టల్ను యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ
ఉన్నత విద్యా సంస్థల్లో ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేలా యూజీసీ కీలక నిర్ణయం తీసుకొన్నది. విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో కోర్సులు అభ్యసించినా, ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసేందుకు అనుమతించాలని సూచించిం