విదేశీ విశ్వవిద్యాలయాల్లో అవలంబిస్తున్నట్టుగా భారతీయ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు తీసుకునే కొత్త విధానం అమలులోకి రానున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన�
నేషనల్ అవార్డులకు అర్హులైన ఉన్నత విద్యను అందించే వివిధ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకుల నుంచి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ఉన్నత విద్యాసంస్థల్లో ర్యాగింగ్ను అరికట్టేందుకు కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయి యాంటి ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ), రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింద
రాష్ట్రంలోని మూడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు అటానమస్ హోదా దక్కింది. న్యాక్ గుర్తింపు ఆధారంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ బోధన్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఖైరతాబాద్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ కరీంనగర్కు �
పది రోజుల్లో ఎంబీఏ, పది రోజుల్లో బీబీఏ వంటి ఆన్లైన్ ప్రకటనలు చూసి మోసపోవద్దని, వాటికి ఎలాంటి గుర్తింపు కానీ, సాధికారిత కానీ ఉండదని యూజీసీ ఒక ప్రకటనలో విద్యార్థులు, తల్లిదండ్రులను అప్రమత్తం చేసింది.
CUET-PG | దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్-పీజీ (CUET-PG)’ ఫలితాలు ఈ రాత్రికి విడుదల కానున్నాయి. ఈ రాత్రికే ఫలితాలను విడుదల చే
రాష్ట్రంలోని వర్సిటీల్లో పీహెచ్డీ ప్రవేశాలు యూజీసీ చేతుల్లోకెళ్లనున్నాయా? ఇక నుంచి వర్సిటీల వారీగా ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షలుండవా ? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.
పీహెచ్డీ అడ్మిషన్లకు యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించే అవసరం లేకుండా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) స్కోర్ ఆధారంగానే అడ్మిషన్లు కల్పించాలని యూనివర్సిటీ గ్రాంట
మూడేండ్ల డిగ్రీ కోర్సుల్లోని విద్యార్థులు ఆసక్తి ఉంటే నాలుగేండ్ల డిగ్రీ కోర్సులోకి మారే అవకాశాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కల్పించింది.
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-యూజీ పరీక్షల తేదీలు లోక్సభ ఎన్నికల షెడ్యూలును బట్టి మారే అవకాశం ఉందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చైర్మన్ జగదీశ్ కుమార్ చెప్పారు.
స్వయంప్రతిపత్తి సంస్థ యూజీసీ సహా ఐఐటీ, ఐఐఎంలకు నిధులలో కేంద్రం గణనీయంగా కోత విధించింది. యూజీసీకి 60 శాతం కోత విధించారు. మేనేజ్మెంట్ విద్యను అందించే ఐఐఎంలకు సైతం వరుసగా రెండో ఏడాది కూడా నిధులను గణనీయంగా �
వివాదాస్పద డి-రిజర్వేషన్పై యూజీసీ తన ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది. దీనికి సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాల ముసాయిదాను మంగళవారం తన వెబ్సైట్ నుంచి తొలగించింది.