జాతీయంగా యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ)లో మరిన్ని మార్పులు చేస్తూ యూజీసీ కీలక నిర్ణయాలు తీసుకున్నది. కొత్తగా నెగెటివ్ మార్కింగ్ విధానాన్
వివిధ కళాశాలల్లో అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించే సీయూఈటీ-యూజీ పరీక్షలో సమూల మార్పులు చేస్తున్నట్టు యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ ప్రకటించారు.
ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు యూజీసీ శ్రీకారం చుడుతున్నది. యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాలు, వ్యవధి, అర్హతలకు సంబంధించి అనేక సంస్కరణలను ప్రతిపాదించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలతో ముసాయిదాను గురువ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)పై యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటి టెస్ట్(నెట్) పరీక్ష ప్రభావం పడనుంది. అటు టెట్.. ఇటు యూజీసీ నెట్ రెండు పరీక్షలు ఒకే తేదీల్లో జరగనున్నాయి. దీంతో టెట్ను వాయిదావేయాలని అభ్యర్థుల
డిగ్రీ పూర్తి చేయాలంటే ఇక మూడు, నాలుగేండ్లు ఆగాల్సిన పని లేదు. అభ్యాస సామర్థ్యాలను బట్టి కోర్సు కాలాన్ని పెంచుకునే లేదా తగ్గించుకునే అవకాశం విద్యార్థులకు ఉండనుంది.
న్యాయ విద్య కోర్సుల్లో అడ్మిషన్లను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ప్రైవేట్ ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీలకు ‘అటానమస్' హోదా చినికిచినికి గాలివానలా మారుతున్నది. ఈ వ్యవహారం యూజీసీ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి మధ్య వివాదానికి దారితీసింది.
జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆంధ్ర భాషాభివర్ధిని (ఏబీవీ) డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)స్వయం ప్రతిపత్తి (అటానమస్) హోదా కల్పించింది. ఈ మేరకు బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ డా�
రాష్ట్రంలోని మరో 17 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అటానమస్ హోదాను దక్కించుకున్నాయి. ఇప్పటికే ఈ కాలేజీలకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) నుంచి ‘ఏ’ గ్రేడ్ లభించడంతో తాజాగా వాటికి
రాష్ట్రంలో పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలపై వర్సిటీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎంట్రెన్స్ టెస్ట్లకు అన్ని వర్సిటీలు గుడ్బై చెప్పాయి. ఇక నుంచి కేవలం యూజీసీ నెట్ స్కోర్ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస�
ఉన్నత విద్యను అభ్యసించే క్రమంలో అందుకోసం విద్యాసంస్థను ఎంచుకొనే విషయంలో, అడ్మిషన్ తీసుకొనే ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) సూచించింది.
కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు/మైగ్రేషన్స్ను సెప్టెంబరు 30 నాటికి రద్దు చేసుకున్న విద్యార్థులకు వారు చెల్లించిన ఫీజును పూర్తిగా తిరిగి ఇచ్చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలి
UGC | విదేశాల్లోని విశ్వవిద్యాలయాల తరహాలోనే ఇక నుంచి దేశంలోని యూనివర్సిటీల్లో, ఉన్నత విద్యా సంస్థల్లో కూడా ఏటా రెండుసార్లు అడ్మిషన్లు జరపాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. ఈ విద్య