ప్రవేశ పరీక్ష లేకుండానే అడ్మిషన్లు ఉన్నత విద్యాసంస్థలను అనుమతించనున్న యూజీసీ న్యూఢిల్లీ: విదేశీ విద్యార్థుల కోసం దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో 25% వరకు సూపర్న్యూమరరీ సీట్లను సృష్టించేందుకు యూనివర్స�
చివరి నిమిషంలో పరీక్షా కేంద్రం మారడంతో కొందరు అభ్యర్థులు సీఈయూటీ యూజీ 2022 పరీక్ష రాయలేకపోయారు. అయితే వారికి మరో చాన్స్ ఇస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారి ఒకరు తెలిపారు. పరీక�
ఇంటర్.. డిగ్రీ.. పీజీ.. పీహెచ్డీ ఇది ఇంతకాలంగా నడుస్తున్న కోర్సుల వరుసక్రమం. కానీ ఇప్పుడు నాలుగేండ్ల డిగ్రీ తర్వాత పీజీ చదవకుండానే పీహెచ్డీలో చేరే అవకాశం త్వరలో అందుబాటులోకి రానున్నది. అయితే అడ్మిషన్ �
ఢిల్లీలోని 'ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్సైన్సెస్' (ఏఐఐపీహెచ్ఎస్) అనేదిఫేక్ యూనివర్సిటీ అని యూజీసీ స్పష్టంచేసింది. ఇందులో చేరొద్దంటూ నోటీసులు కూడా జారీచేసింది. మే 27, 2022న �
యూనివర్సిటీ ఆచార్యులు, డిగ్రీ కాలేజీ అధ్యాపకుల వేతన సవరణ కాగితాలకే పరిమితమైంది. ఏండ్లు గడుస్తున్నా పెంచిన వేతనాలను మోదీ సర్కారు విడుదల చేయడం లేదు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 7వ పేస్కేల్ అమల్లోకి రా
యూజీసీ నెట్ అర్హత పరీక్ష జూన్ 2022 నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. 2021డిసెంబర్, 2022 జూన్ రెండింటికిగానూ ఒకే నోటిఫికేషన్ను జారీచేసిన ఎన్టీఏ, ఇందుక�
పాకిస్థాన్ విద్యాసంస్థల్లో చేరొద్దని భారతీయ విద్యార్థులను యూజీసీ, ఏఐసీటీఈ హెచ్చరించాయి. అక్కడి విద్యార్హతలు మనదేశంలో చెల్లవని శుక్రవారం స్పష్టం చేశాయి. అయితే, పాక్లో డిగ్రీ పొంది, భారత పౌరసత్వం తీసు�
ఇప్పటివరకూ ఒక విద్యార్థి ఏదైనా కోర్సును పూర్తిగా స్వదేశంలో, లేదంటే విదేశాల్లో పూర్తిచేయవచ్చు. కాని ఒకే కోర్సును స్వదేశంతో పాటు, విదేశాల్లో చదువుకునే అవకాశాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్
కరీంనగర్లోని శాతవాహన యూనివర్సీటీకి 12-బీ హోదా దక్కింది. బుధవారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్యూకు అరుదైన గుర్తింపు దక్కడంతో వీసీ, ప్రొఫెసర్లు, ఉద్యోగులు, సిబ్బంది �
జాతీయ విద్యా విధానం 2020(NEP-2020)లో భాగంగా దేశంలో ఉన్నతవిద్యలో కీలక మార్పులకు యూజీసీ నడుంబిగించింది. వచ్చే విద్యాసంవత్సరం అంటే 2022-23 నుంచి దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశానికి సెంట్రల్ యూ
నచ్చినప్పుడు మెచ్చిన కోర్సులోకి మారొచ్చు. ఏడాది చదివిన తర్వాత అనివార్య కారణాలతో కోర్సును మధ్యలోనే ఆపివేస్తే అప్పటివరకూ చదివిన దానికి కూడా ధ్రువపత్రం జారీ చేస్తారు. మధ్యలో ఆపేసిన కోర్సును నచ్చిన సమయం