పాకిస్థాన్ విద్యాసంస్థల్లో చేరొద్దని భారతీయ విద్యార్థులను యూజీసీ, ఏఐసీటీఈ హెచ్చరించాయి. అక్కడి విద్యార్హతలు మనదేశంలో చెల్లవని శుక్రవారం స్పష్టం చేశాయి. అయితే, పాక్లో డిగ్రీ పొంది, భారత పౌరసత్వం తీసు�
ఇప్పటివరకూ ఒక విద్యార్థి ఏదైనా కోర్సును పూర్తిగా స్వదేశంలో, లేదంటే విదేశాల్లో పూర్తిచేయవచ్చు. కాని ఒకే కోర్సును స్వదేశంతో పాటు, విదేశాల్లో చదువుకునే అవకాశాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్
కరీంనగర్లోని శాతవాహన యూనివర్సీటీకి 12-బీ హోదా దక్కింది. బుధవారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్యూకు అరుదైన గుర్తింపు దక్కడంతో వీసీ, ప్రొఫెసర్లు, ఉద్యోగులు, సిబ్బంది �
జాతీయ విద్యా విధానం 2020(NEP-2020)లో భాగంగా దేశంలో ఉన్నతవిద్యలో కీలక మార్పులకు యూజీసీ నడుంబిగించింది. వచ్చే విద్యాసంవత్సరం అంటే 2022-23 నుంచి దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశానికి సెంట్రల్ యూ
నచ్చినప్పుడు మెచ్చిన కోర్సులోకి మారొచ్చు. ఏడాది చదివిన తర్వాత అనివార్య కారణాలతో కోర్సును మధ్యలోనే ఆపివేస్తే అప్పటివరకూ చదివిన దానికి కూడా ధ్రువపత్రం జారీ చేస్తారు. మధ్యలో ఆపేసిన కోర్సును నచ్చిన సమయం
పీహెచ్డీ అడ్మిషన్ల కోసం యూజీసీ నిబంధనలను సవరించింది, నెట్/జేఆర్ఎఫ్ కాకుండా వర్సిటీ ప్రవేశ పరీక్ష ద్వారా 40% సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా పీహెచ్డీ ప్రోగ్రామ్లను "రీ ఓరియంట్"
దేశంలో ఇక అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ నాలుగేళ్లుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. నాలుగేళ్ల డిగ్రీ ప్రొగ్రామ్కు యూజీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ విద్యా విధానం -2020 (NEP-2020) ప్�
యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్కుమార్ ప్రశంస రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్, వీసీలతో ఢిల్లీలో భేటీ హైదరాబాద్, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ): తెలంగాణలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ఉన్న
పదవీ విరమణ వయస్సు పొడగింపునకు కసరత్తు సర్కారుకు ఉన్నత విద్యామండలి 3 ప్రతిపాదనలు హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వర్సిటీ టీచర్ల పదవీ విరమణ వయస్సును త్వరలో పెంచనున్నారు. ఇందుకు ప్రక్రియను
University Grants Commission | పద్దెనిమిదేండ్లకు అమ్మాయిలు వివాహం చేసుకోవచ్చని చట్టం చెబుతున్నది. ఈ నిబంధనే పైచదువులకు ప్రతిబంధకంగా మారుతున్నది. 18 ఏండ్లు నిండగానే
UGC | యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం అభ్యర్థులు పీహెచ్డీ పూర్తి చేసుండాలనే నిబందనను కేంద్ర ప్రభుత్వం సవరించింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఈ చట్టాన్ని 2018లో చేసింది.