శ్రీ క్రోధి నామ సంవత్సరాది ఉగాది వేడుకలను రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమార్, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ప
మహబూబ్నగర్, నా రాయణపేట జిల్లాల్లోని ఆయా గ్రామాల్లో ప్రజలు ఉగాది పర్వదినాన్ని మంగళవారం ఆనందోత్సవా ల మధ్య ఘనంగా జరుపుకొన్నారు. ఉగాది సందర్భంగా మక్తల్ మండలం భూత్పూర్ ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే వాక
శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను జిల్లా ప్రజలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండ్లను మామిడి తోరణాలతో అలంకరించుకున్నారు. పచ్చడి, పిండి వంటలు తయారు చేసుకొని ఆరగించారు. వేద పండితుల ఆధ్వర్యం
క్రోధి నామ సంవత్సరంలో కుజుడు అధిపతిగా ఉండటం వల్ల వాహన, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, నదులన్నీ బాగా ప్రవహస్తాయని, తద్వారా పాడి పంటలు మంచ�
అందరి సమిష్టి కృషి వల్లనే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, మరోసారి కష్టపడితే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీదే విజయమని పంచాంగ శ్రవణంలో వేద పండితుడు శ్రీనివాస్మూర్తి పేర్కొన్నారు.
వ్యక్తిగత నిబద్ధత, నిరంతర శ్రమ, నిస్వార్థసేవ, పరస్పర సహకారాల ద్వారా ప్రగతిశీల సుసంపన్న తెలంగాణ రాష్ర్టాన్ని నిర్మించడానికి సంకల్పిద్దామని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యాప్తంగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం ప్రజలు సంబురంగా జరుపుకున్నారు. రైతులు ఉదయాన్నే తమ పంటపొలాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీక్రోధి నామ సంవత్సరంలో ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్ర రవా ణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
సూపర్పవర్గా భారత్ ఎదగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరుకున్నారు. మంగళవారం శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్లోని స్వర్ణభారత్ ట్రస్టులో శ్రీకోధినామ ఉగాది ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు.
తెలుగు సంవత్సరాది నేడు ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు నుంచి నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. మంగళవారం క్రోధినామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో పంచాంగ శ్రవ ణం, ఉగాది పచ్చడి వితరణ, కవి సమ్మేళన
తెలుగు సంవత్సరానికి తొలి అడుగు.. వినసొంపైన కోయిల రాగం.. పచ్చనిచివుళ్లు తొడిగిన కొమ్మలు.. కొత్త ఆశలతో రైతుల ఏరువాక.. మంచి చెడులను తెలుసుకునే పంచాంగ శ్రవణం.. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పర్వదినం.. తెలుగు ప్రజల పండ
క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం తెలంగాణభవన్లో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు హాజరు కానున్నారు.