శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల ఐదు రోజుల పాటు నేత్రపర్వంగా సాగాయి. చివరి రోజు ఆదివారం చండీశ్వరస్వామికి షోడషోపచార క్రతువులు నిర్వహించారు. అనంతరం ఈవో లవన్న ఆధ్వర్యంలో
తెలంగాణ ప్రజలంతా ఒకటేనని, మనకు జాతి, కుల, మత బేధాలు లేవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. రాష్ట్రం గత ఏడున్నరేండ్లలో అద్భుతాలు ఆవిష్కరించిందని తెలిపారు.
ఈ ఏడాది తెలంగాణలో నిరుద్యోగుల కలలు పండబోతున్నాయని పంచాంగశ్రవణకర్త బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరాన్ని ‘ఉద్యోగ నామ సంవత్సరం’గా అభివర్ణించారు. ఉగాది పండుగ సందర్భంగా శ�
దేవాదాయ, ధర్మాదాయ, భాషా సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం శ్రీశుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రగతిభవన్లోని ‘జనహిత’లో వైభవంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ముఖ్యఅతిథిగా �
Venkaiah Naidu | ఆచరణ సాధ్యం కాని విద్య వల్ల ప్రయోజనం లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) అన్నారు. ఉన్నతమైన కలలు, ఆచరణ, చేతల్లో చిత్తశుద్ధే విజయ రహస్యమని చెప్పారు. పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరించడం విజ్
CM KCR | ప్రగతి భవన్లో శుభకృత్ నామ సంవత్సర ఉగాది సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. జనహితలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పో�
పంచాంగ శ్రవణాలు, ధార్మిక కార్యక్రమాలకు ఏర్పాట్లు ఆలయాల్లో ప్రత్యేక పూజలకు సిద్ధమైన ప్రజలు తెలుగు వత్సరాది.. ఉగాది వచ్చింది.. శుభకృత నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్లవ నామ సంవత్సరం వెళ్లిపోయింది. సకల శ�
శ్రీశైలం : పోలీసుల పహారాలో శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు జరుగుతున్నది. ప్రభోత్సవం, నంది వాహన సేవ సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ అధికారులతోపాటు దేవస్థానం సెక్యూరిటీ �
శ్రీశైలం : ఉగాది మహోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో మూడో రోజు శుక్రవారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలకు విశేష పూజలు జరిగాయి. యాగశాలలో చండీశ్వరపూజ, మండపారా�
అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో ఆటా ఉగాది సాహిత్య సదస్సును ఏప్రిల్ 17 (శనివారం రోజు)న ఘనంగా నిర్వహించారు. సాహిత్య వేదిక కమిటీ అధిపతి శారద సింగిరెడ్డి ఆధ్వర్యంలో జూమ్ యాప్లో ఈ కార్యక్రమాన్
మల్లన్న రథోత్సవం | శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాలు నాలుగో రోజు వైభవంగా జరిగాయి. స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు.
సింగపూర్లో ఉగాది | ప్రవాసీయులకు ఉగాది విశిష్టత గురించి తెలిపేందుకు సింగపూర్లో నివసించే కొందరు ఒక షార్ట్ ఫిలింను రూపొందించారు. ఉగాది విశిష్టత గురించి తల్లిదండ్రుల ద్వారా పిల్లలు తెలుసుకునే ఇతివృత్త�
ఉగాది పచ్చడి | చైత్ర శుద్ధ్య పాడ్యమి రోజు వచ్చే ఈ పండుగకు ఎంతో ప్రముఖ్యత ఉంది. ఈ రోజున పంచాంగ శ్రవణం చేయడంతో పాటు ఉగాది పచ్చడి ని ప్రసాదంగా తీసుకుంటాం. మరి షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడిని తీసుకోవడం