సూపర్పవర్గా భారత్ ఎదగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరుకున్నారు. మంగళవారం శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్లోని స్వర్ణభారత్ ట్రస్టులో శ్రీకోధినామ ఉగాది ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు.
తెలుగు సంవత్సరాది నేడు ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు నుంచి నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. మంగళవారం క్రోధినామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో పంచాంగ శ్రవ ణం, ఉగాది పచ్చడి వితరణ, కవి సమ్మేళన
తెలుగు సంవత్సరానికి తొలి అడుగు.. వినసొంపైన కోయిల రాగం.. పచ్చనిచివుళ్లు తొడిగిన కొమ్మలు.. కొత్త ఆశలతో రైతుల ఏరువాక.. మంచి చెడులను తెలుసుకునే పంచాంగ శ్రవణం.. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పర్వదినం.. తెలుగు ప్రజల పండ
క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం తెలంగాణభవన్లో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు హాజరు కానున్నారు.
తెలుగు నూతన సంవత్సరాది శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాల మధ్య అన్ని వ�
తెలుగు సంవత్సరంలో మొదటి రోజు వచ్చేదే ‘ఉగాది’. చైత్ర శుక్ల పాఢ్యమి నాడు ఈ పండుగను ఘనంగా జరుపుకొంటారు. ఎన్నెన్నో ఆనందానుభూతులు, ఆటుపోట్లను మిగిల్చిన శోభకృత్ నామ సంవత్సరం, క్రోధి నామ సంవత్సరాన్ని స్వాగతిస
దక్షిణాఫ్రికాలోని (South Africa) జొహన్నెస్బర్గ్లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా (AASA) ఆధ్వర్యంలో పచ్చదనం వాకిట్లో, తెలుగువెలుగుల జిలుగుల్లో ఆహ్లాదంగా, కన్నులపండ�
శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. భక్తులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలుచోట్ల వేద పండితులు పంచాంగ �
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం నగరంలో వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఆలయాల్లో, కాలనీల్లో పంచాంగం పఠించారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడి పంపిణీ చేశారు.
Minister Jagadish Reddy | రాష్ట్రంలో సమర్థవంతంగా పాలన జరుగుతుందని, ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిదేళ్లుగా ఎలాంటి కరువు ఆటకాలు లేవని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని వేంకటేశ్వరస్వామి, వేదాంత భజన మందిరం ఆలయాల్లో వే
శుభకృత్ నామ సంవత్సరమంతా శుభమే జరగాలని.. ప్రకృతి కరుణించి ప్రజలంతా ఐక్యతతో సుఖసంతోషాలతో జీవించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆకాంక్షించారు. ఉద్యమ కాలంలోనే అందరి కష్టాలు తెలు
కాలగమనంలో మరో తెలుగు సంవత్సరం గడిచిపోయింది. జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపిన శుభకృత్ సంవత్సరం, శోభకృత్ నామ సంవత్సరానికి స్వాగతిస్తూ వెళ్లిపోయింది. ఈ పర్వదినం తమ జీవితాల్లో కోటి కాంతులు నింపా�