ముంబై: నిన్నటి వరకు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు అండగా ఉన్న శివసేన ఎమ్మెల్యే సంతోష్ భాంగర్ ఇవాళ రూటు మార్చేశారు. వారం రోజుల క్రితం ఉద్ధవ్ కోసం ప్రచారం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్
2019లో శివసేనకు ఎందుకు సీఎం పదవి ఇవ్వలేదు? బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే సూటి ప్రశ్న ఏక్నాథ్ షిండే శివసేన సీఎం కాదని స్పష్టీకరణ పార్టీ లీడర్ హోదా తొలగింపు ముంబై, జూలై 1: ఏక్నాథ్ షిండే ‘శివసేన సీఎం’ కాదని ఉద్ధవ
ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేన భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. పార్టీ నుంచి ఉన్న 55 మందిలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బృందంలోనే ఉండటం ఆ పార్టీ మనుగడపై అనుమానాలను పెంచుతున్నది.
ముంబై: మహారాష్ట్ర సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాపై ఆయన అనుచరుడు, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ వినూత్నంగా స్పందించారు. శివసేనకు చెందిన సొంత నేతలు ఇలా వెన్నుపోటు పొడిచారంటూ ఒక స్కెచ్ను ట్విట్టర్లో పో�
ముంబై: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ రేపు ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నాయి. రాబోయే 48 గంటల్లో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రమాణ స్వ�
మోదీ-షా ద్వయం కూటనీతికి మరో రాష్ట్ర ప్రభుత్వం బలైపోయింది. ‘మహా’ రాజకీయాల్లో గత తొమ్మిది రోజులుగా సంక్షోభాన్ని సృష్టించిన బీజేపీ.. చివరకు ఉద్ధవ్ ఠాక్రేను సీఎం పీఠం నుంచి దించేయడంలో విజయం సాధించింది. ‘ఉం�
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తన పదవికి రాజీనామా చేశారు. రేపు అసెంబ్లీలో జరిగే బల పరీక్షకు ముందే ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వాన్ని అసెంబ్లీలో బల పరీక్ష �
ముంబై: మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ చివరి దశకు చేరుకున్నది. రేపు ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానున్నది. అసెంబ్లీలో బలనిరూపణ చేయాలని ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను �
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం క్లైమాక్స్కు చేరింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రెబెల్ గ్రూపులోకి పెద్ద ఎత్తున శివసేన ఎమ్మెల్యేలు చేరడంతో సీఎం పదవికి రాజీనామా చేసేందుకు ఉద్ధవ్ ఠాక్రే సిద్ధమ
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. శివసేన చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. 9 మంది రెబల్స్ మంత్రుల శాఖలను తొలగించారు. ఆయా మంత్రిత్వ శాఖలను మిగతా మంత్రులకు క
ముంబై: మహారాష్ట్రలోని అధికార శివసేనలో తిరుగుబాటు నేపథ్యంలో పార్టీ చీఫ్ ఉద్ధవ్, షిండే వర్గాలు పోటాపోటిగా చర్యలు, ప్రతి చర్యలతోపాటు మాటల దాడికి దిగుతున్నాయి. శుక్రవారం శివసేన భవన్కు తరలివచ్చిన పార్టీ �