ముంబై : మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే 2018లో యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్పై చేసిన వ్యాఖ్యలకు గాను ఠాక్రేపై నాసిక్లోని సర్కార్వాడ పోలీస్ స్టేషన్లో బీజేపీ ఫిర్యాదు చేసింది. బీజేపీ యావత్మాల్ జిల్లా
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను చెంప దెబ్బ కొట్టేవాడినని చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేంద్ర మంత్రి నారాయణ్ రాణె( Narayan Rane )ను అరెస్ట్ చేశారు. ఇప్పటికే కేంద్రమంత్రి ఉన్న సంగమేశ్వర్కు వెళ్ల
ముంబై : కేంద్ర మంత్రి నారాయణ్ రాణేపై కేసు నమోదు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వంపై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేండ్లయిందో తెలియని సీఎం ఉద్ధవ్ ఠాక్రేక
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణె( Narayan Rane ) అరెస్ట్ తప్పేలా లేదు. అరెస్ట్ తప్పించుకోవడానికి ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ర�
కేంద్రమంత్రి నారాయణ్ రాణె( Narayan Rane ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను లాగిపెట్టి కొట్టేవాడిని అని ఆయన అనడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
ముంబై: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మహారాష్ట్ర ప్రజలు దహీ అండీ సంబరాల్లో పాల్గొంటారు. దాన్ని మనం ఉట్టి కొట్టడం అంటాం. అయితే ఈ ఏడాది మహారాష్ట్రలో ఉట్టి కొట్టే వేడుకలను నిర్వహించడంలేదు. సంబ�
Uddhav Thackrey: ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోతే మహారాష్ట్రలో మళ్లీ లాక్డౌన్ తప్పదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే హెచ్చరించారు. ఆదివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయ
ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీకి చెందిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తనపై నిఘా పెట్టారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ ఆరోపించారు. తన గురించి ప్రతి సమాచారం వారికి అందుతున్నదని, తాను
పుణే : మహారాష్ట్రలో శివసేనతో రాజకీయంగా కలిసి ప్రయాణించబోమని రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ స్పష్టం చేశారు. పులితో స్నేహం అంటూ తాను చేసిన ప్రకటనపై ఊహాగానాలకు ఆయన తెరదించుతూ బోనుల
ముంబై: తుఫాను పర్యటనలపై మహారాష్ట్రలో పాలక శివసేన, విపక్ష బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉన్నది. కొంకణ్ ప్రాంతంలో తౌక్టే తుఫాను నష్టం పరిశీలనకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేవలం కొన్ని గంటలే కేటాయించారని బీజ�
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నలుగురు ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితులపై ఆరా తీశారు. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్