ముంబై: సీఎం అధికార నివాసమైన వర్షానే తాను వీడానని, తిరుగుబాటుదారులపై పోరాటాన్ని కాదని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాట�
బీజేపీ అధికార దాహానికి మరో ప్రాంతీయ పార్టీ బలైపోయింది. గద్దెనెక్కిన ఎనిమిదేండ్లలో ఇప్పటికే 10 రాష్ర్టాల్లో ప్రజాస్వామ్య సిద్ధాంతాలను ఖూనీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చూపు మరాఠా అస్తిత్వంపై పడింది. దొడ్డ�
ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసమైన ‘వర్షా’ను ఖాళీ చేశారు. ముంబై సబర్బన్ బాంద్రాలోని సొంత నివాసం ‘మాతోశ్రీ’కు మకాం మార్చారు. సీఎం అధికార నివాసంలోని ఆయన లగేజీని సిబ్బంది ప్యాక్ చే�
ముంబై: తిరుగుబాటు చేసిన శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే, కొందరు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం రాత్రి ఆకస్మాత్తుగా ముంబై నుంచి గుజరాత్లోని సూరత్కు విమానంలో వెళ్లారు. అనంతరం అస్సాంలోని గౌహతికి వెళ్ల�
ముంబై: తన రాజీనామా లేఖ సిద్ధంగా ఉందని మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. తనపై నమ్మకం లేదని ముఖాముఖిగా ఒక్క రెబల్ ఎమ్మెల్యే చెప్పినా వెంటనే సీఎం పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. శివస
ముంబై: మహారాష్ట్రలోని చారిత్రక శివసేన పార్టీ చీలుతుందా? తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేకు శివసేనను చీల్చే సత్తా ఉందా? మహారాష్ట్ర అసెంబ్లీ రద్దవుతుందా? అన్న ప్రశ్నలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మొత్తం 57 మ�
ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేకు కరోనా వైరస్ సంక్రమించింది. మరో వైపు ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. శివసేనకు చెందిన మంత్రి ఏక్నాథ్ షిండే సుమారు 40 మంది ఎమ్మెల్యే�
Eknath Shinde | మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండే (Eknath Shinde) ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబా
ముంబై: జమ్ముకశ్మీర్కు తిరిగి రావడంపై కశ్మీరీ పండిట్లకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కలలు చూపించిందని, అయితే భద్రత లేక ఉగ్రవాదులు చంపుతుండటంతో వారు భయంతో తిరిగి పారిపోతున్నారని శివసేన చీఫ్, మహారాష్ట్
ముంబై : హనుమాన్ చాలీసా వివాదంలో ఇటీవల జైలు నుంచి విడుదలైన ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త రవికి మరోసారి కష్టాలు తప్పేలా లేవు. నవనీత్ దంపతులకు మంజూరైన బెయిల్ను సవాల్ చేసే విషయంపై మహారాష్ట్ర సర్కారు యోచిస్త�
మహావికాస్ ఆఘాడీ(ఎంవీఏ) కూటమి నేతలతో పాటు, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మండిపడ్డారు.