ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు గుణపాఠం చెప్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ముంబైలో సోమవారం జరిగిన బీజేపీ సమావేశంలో పార్టీ నేతలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగ�
ముంబై: మహారాష్ట్ర సీఎం, శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే, మాజీ సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఉద్ధవ్ ఠాక్రేను మాజీ సీఎంగా ఆయన సంబోధించారు. ఈ మేరకు బుధవారం ఒక
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి నెలకొన్న తరుణంలో శివసేన ఎంపీలు కీలక ప్రతిపాదన చేశారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు సూచించారు. అయితే �
న్యూఢిల్లీ: సహజ మిత్రపక్షమైన బీజేపీతో కలిసి వెళ్లాలని ఉద్ధవ్ ఠాక్రేను మూడు, నాలుగు సార్లు అభ్యర్థించినట్లు శివసేన తిరుగుబాటు నేత, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు. మహా వికాస్ అఘాడీ (కూటమి)పై అసంత�
ముంబై : సీఎం పదవి నుంచి వైదొలిగిన తర్వాత తొలిసారిగా ఉద్ధవ్ థాకరే తన మద్దతుదారులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. మహారాష్ట్రలో తక్షణమే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించా�