Uddhav thackeray | సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఉద్దవ్ ఠాక్రే కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చారు. వివాదం కోర్టులో పెండింగ్లో ఉన్నంత వరకు ఈ ప్రాంతాన్ని యూనియన్ టెరిటరీగా ప్రకటించాలని ఆయన సూచించారు.
Uddhav Thackeray | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 182 సీట్లకు గానూ, 156 సీట్లు దక్కించుకొని వరుసగా ఏడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. కాగా, గుజరాత్లో బీజేపీ విజయంపై మ
కేంద్ర ప్రభుత్వం పంపిన ‘అమెజాన్ పార్సిల్' మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోశ్యారీ అని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే అభివర్ణించారు. ఛత్రపతి శివాజీ మీద గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఖండించారు.
రాజకీయ పార్టీలు ఎన్నికల గుర్తులను తమ ఆస్తిగా భావించరాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్నది. పార్టీ పనితీరు నాసిరకంగా తయారైతే గుర్తును కోల్పోవాల్సి రావచ్చని నొక్కిచెప్పింది.
Eknath Shinde | శివసేనలోని రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాక్రే పదో వర్ధంతి సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే
CM Eknath Shinde | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో అసంతృప్తి జ్వాలలు నెలకొన్నాయా? ఆయన వర్గానికి చెందిన 40 ఎమ్మెల్యేల్లో 22 మంది మరో పార్టీలోకి జంప్ కానున్నారా
uddhav thackeray | మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్ తగిలింది. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే మనువడు నిహార్ ఠాక్రే ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గంలో చేరాడు. త్వరలో అంధేరి ఈస్ట్
మాతోశ్రీకి ఒక కమ్యూనిస్ట్ నాయకుడు రావడం, ఉద్ధవ్తో భేటీ కావడం, అంధేరీ ఉప ఎన్నికలో మద్దతు ప్రకటించడం అసాధారణమని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. 1970లో సీపీఐపై తొలి గెలుపుతోనే శివసేన పుంజుకున్న సంగతిని గుర
ప్రస్తుతం దేశంలో బీజేపీ పాలన వల్ల అన్ని వర్గాలు రోడ్డున పడ్డాయి. ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.80కి దిగజారింది. బీజేపీ విద్వేష రాజకీయాల వల్ల దేశం వర్గాలుగా విడిపోయే పరిస్థిత
శివసేనలో చీలిక వల్ల ఈ ఏడాది శివాజీ పార్క్లో దసరా బహిరంగ సభ నిర్వాహణకు రెండు వర్గాలు పోటీ పడ్డాయి. అయితే ఉద్ధవ్ ఠాక్రేకు అనుకూలంగా బాంబే హైకోర్టు స్పందించింది.
భారత ప్రజల చైతన్య కర దీపిక, ఆత్మగౌరవ పతాక గులాబీ అజెండా పరిమళాలు దేశమంతా వెదజల్లనున్నాయి. తెలంగాణ ఉద్యమ సింహం కేసీఆర్ నాయకత్వంలో జాతీయ పార్టీ పురుడు పోసుకొనున్నది.75 యేండ్ల స్వతంత్ర దేశంలో ఎన్ని రంగుల జె