Uddhav Thackeray | మహారాష్ట్రలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఇప్పటికే శివసేన పార్టీలో చీలికల రెండు వర్గాలుగా వీడిపోయాయి. ఇటీవల రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ నేత శరద్ పవార్పై ఆయన అన్న కొడుకు తిరుగుబావుటా ఎగ�
join hands | మహారాష్ట్రలో రాజకీయాలు మరోసారి పలు మలుపులు తిరుగుతున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్ పవార్ ఆ పార్టీలో తిరుగుబాటు చేశారు. ఈ నేపథ్యంలో ముంబైలో ఊహించని రీతిలో పోస్టర
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్లోని ముస్లింలు (Muslim) ఎవరూ ఔరంగజేబు (Aurangzeb)వారసులు కాదని, దేశంలోని జాతీయవాద ముస్లింలెవరూ (Nationalist Muslims) మొఘల్ �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంతరం దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం దాడికి పాల్పడుతున్నదని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. ప్రతిపక్షాలు తాము కాదని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి కేంద్రమ
నిరుడు మహారాష్ట్రలో మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వాన్ని కూల్చిన ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శివసేన సంక్షోభ సమయంలో బలపరీక్షపై గవర్నర్ కోశ్యారీ నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపట్టిన
UBT Vs Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్నట్లు శరద్ పవార్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తన వారసుడిని నియమించేందుకు ప్యానెల్ను సైతం నియమించారు. పవార్ పార్టీ అధ్యక్షు�
Uday Samant | మహారాష్ట్ర (Maharastra) రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతున్నాయి. శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్లో ఉన్న 13 మంది ఎమ్మెల్యే
మహారాష్ట్రలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్న నవీ ముంబై సభలో వడదెబ్బతో మరణించిన వారి సంఖ్య 12కి చేరింది. చికిత్స పొందుతూ సోమవారం మరో 55 ఏండ్ల వ్యక్తి మరణించాడని అధికారులు తెలిపారు.
Uddhav Thackeray | గత వారం రోజులుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( Prime Minister Narendra Modi) డిగ్రీ సర్టిఫికెట్ (Degree Certificate) వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఇదే అంశంపై శివసేన చీఫ్ (Shiv Sena chief) , మహారాష్ట్ర మాజీ ముఖ్య