Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. లోక్సభ సెక్రటేరియట్ మంగళవారం పార్లమెంట్ హౌస్లోని శివసేన కార్యాలయాన్ని ఏక్నాథ్ షిండే వర్గానికి కేటాయించింది.
శివసేన పేరు, గుర్తును ఏక్నాథ్ షిండే వర్గానికి ఇచ్చిన ఎన్నికల సంఘంపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసీని రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. ఈసీ సభ్యులను కూడా ప్రజలే ఎన్నుకోవ
శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ వర్గం అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.. తనకు రాజకీయంగా వెన్నుపోటు పొడిచిన ఏక్నాథ్ షిండేపై మరోసారి విమర్శలు గుప్పించారు.
ప్రజాస్వామ్య సంస్థల సహాయంతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నాశనం చేస్తోందని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ‘ఈ రోజు బీజేపీ మాకు ఏం చేసిందో, రేపు ఎవరితోనైనా ఇలాగే చేయవచ్చు. ఇదే కొనసాగితే 2024 తర్వాత దేశంలో ప్రజాస్వామ�
కేంద్ర మంత్రి అమిత్ షా, తన మధ్య ఎలాంటి విభేదాలు లేవని శరద్ పవార్ తెలిపారు. ఇటీవల ఆయనతో జరిగిన భేటీ గురించి ప్రస్తావించారు. సహకార మహా సమ్మేళనం ప్రారంభ వేడుకకు హాజరైన కేంద్ర మంత్రి అమిత్ షాతో తాను మాట్ల�
శివసేన పార్టీ పేరు, చిహ్నంపై ఈసీ నిర్ణయాన్ని థాక్రే వర్గం సుప్రీంకోర్టులో ఛాలేంజ్ చేయనున్నది. అటు షిండే వర్గం కేవియట్ పిటిషన్ దాఖలు చేయనున్నది. శివసేన రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో మహారాష్ట్రలో రా
గతంలో ఇందిరా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి సంఘటనను ఎదుర్కోందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ గుర్తు చేశారు. కాంగ్రెస్కు గతంలో ‘కాడితో ఉన్న రెండు ఎద్దులు’ గుర్తు ఉండేదని తెలిపారు. అయితే కా
షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయించడం ప్రజాస్వామ్యాన్ని హతమార్చినట్టేనని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. ఎర్రకోట నుంచి ప్రధాని ఈ విషయం ప్రకటించాలన్నారు. అసలైన విల్లు, బాణ�
శివసేన పార్టీ చీలిక వ్యవహారం కీలక మలుపు తిరిగింది. శివసేన పేరు, ఆ పార్టీ గుర్తైన విల్లు బాణాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తున్నట్టు శుక్రవారం ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
మహారాష్ట్రలో కొత్త రాజకీయ కూటమి ఏర్పడింది. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), ప్రకాశ్ అంబేద్కర్ ఆధ్వర్యంలోని వంచిత్ బహుజన్ ఆఘాడీ జతకట్టాయి.
Uddhav Thackeray | ప్రత్యర్థి పార్టీలు ఏం చేసినా బీజేపీ నేతలు హిందూత్వ వ్యతిరేకి, దేశద్రోహి అనే ముద్ర వేస్తారని, హిందూత్వను వీడాలని డిమాండ్ చేస్తారని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ఆ�