Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు (Uddhav Thackeray) స్పీడ్ పోస్ట్ ద్వారా ప్రతిష్టాపన కార్యక్రమం ఆహ్వానం అందింది. అయితే అయోధ్య ఉద్యమంతో సంబంధం ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకు చివరి నిమిషంలో స్ప�
Sanjay Raut : ప్రస్తుత రాజకీయాలు అధికారం చుట్టూ తిరుగుతున్నాయని, సిద్ధాంతం, విలువలు, విశ్వాసానికి చోటు లేదని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు. మిలింద్ తండ్రి మురళి దియోర దశాబ్ధాల పాట
Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) మరోసారి బీజేపీపై మండిపడ్డారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే కల అని అన్నారు. ప్రాణ ప్రతిష్టాపన కార్యాక్ర
Uddhav Vs Shinde | మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని వెలువరించారు. అయితే, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ఎదురుదెబ్బ తగిలినా.. కొంత ఉపశమనం కలిగి�
Shiv Sena | మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ షాక్ ఇచ్చారు. అసలైన శివసేన పార్టీ తమదేనంటూ ఉద్ధవ్ ఠాక్రే వాదనలను తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్�
Eknath Shinde on Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై సీఎం ఏక్నాథ్ షిండే మండిపడ్డారు. (Eknath Shinde on Uddhav Thackeray) ఆయన అభివృద్ధి విరోధి అని విమర్శించారు.
అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిర ప్రారంభోత్సవానికి (Ram Temple Inauguration) తనకు ఆహ్వానం అందలేదని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత�
Uddhav Thackeray | మనం ఈసారి తప్పు చేస్తే, దేశంలో నియంతృత్వం నెలకొంటుందని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) అన్నారు. ఈ నేపథ్యంలో దేశ స్వేచ్ఛను రక్షించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.
Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది అయోధ్య రామమందిరం (Ram Temple) ప్రారంభోత్సవం తర్వాత గోద్రా (Godhra) తరహా ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందన�
Maharashtra | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సొంతూరు థానే ప్రభుత్వ దవాఖానలోనే మరణ మృదంగం మోగుతున్నది. చికిత్స కోసం దవాఖానకు వస్తే సరైన వైద్యం అందక పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతున్న�
Uddhav Thackeray | బీజేపీ (BJP)పై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హర్యానా (Haryana), మణిపూర్ (Manipur) లో చోటు చేసుకున్న ఘర్షణలపై కేంద్రానికి సూటి ప్రశ్నలు సంధించా�