Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. తనను వీడిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకోబోనని తెలిపారు. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికి ఈ మేరకు �
బీజేపీకి సాధారణ మెజార్టీ రాని నేపథ్యంలో శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో చేరే విషయమై ఎన్డీయే భాగస్వాములైన టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధ్యక్షుడు నితీశ్లతో
మహారాష్ట్రలో ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో శివసేన (యూబీటీ)-21 స్థానాలు, కాంగ్రెస్-17, ఎన్సీపీ(ఎస్పీ)-10 స్థానాల్లో పోటీ చేయడానికి అంగీకారం కుదిరిం
మహారాష్ట్రలో ఈ లోక్సభ ఎన్నికలు రెండు ప్రధాన పార్టీల భవితవ్యాన్ని తేల్చబోతున్నాయి. దశాబ్దాలుగా మరాఠా నేలపై ప్రభావాన్ని చూపిన శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లకు అసలైన వారసులెవరో ప్రజాక్�
Lok sabha polls: ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీ.. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. ఫస్ట్ లిస్టులో 16 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. మాజీ కేంద్ర మంత్రులు �
Uddhav Thackeray : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాషాయ పార్టీని వీడాలని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మరోసారి కోరారు. బీజేపీలో తనకు అవమానం జరిగితే ఆ పార్టీ నుంచి బయటకు రావాలని సూచించారు.
Uddhav Thackeray | లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ‘దొంగ మార్కెట్’ను నాశనం చేస్తామని శివసేన (యూటీబీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. గతంలో తమ స్నేహాన్ని చూసిన బీజేపీ ఇప్పుడు తమ ఎన్నికల గుర్తైన కాగడ మంటల సెగ చూస్తుందని మండి�
Nitin Gadkari : రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్ధులతో బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరు లేకపోవడంతో బీజేపీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మండిపడ�
Impose President Rule | మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని (Impose President Rule) శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఆయన వర్గం శివసేన నేత హత్య నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు