Raj, Uddhav Thackeray | హిందీ భాష అమలుపై మహారాష్ట్రలో వివాదం చెలరేగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కలిసి పోరాడేందుకు సోదరులైన ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు వారిద్దరూ సంకేతం ఇచ్చార�
Uddhav Thackeray | మహారాష్ట్ర (Maharastra) ఉప ముఖ్యమంత్రి (Deputy CM) ఏక్నాథ్ షిండే (Eknath Shinde) పై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా (Kunala Kamra) చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారం మరింత ముదురుతోంది.
మహారాష్ట్రలో భాషా వివాదం రాజుకుంది. ముంబైలో నివసించే వారు మరాఠీని తప్పనిసరిగా నేర్చుకోవలసిన అవసరం లేదంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సీనియర్ నాయకుడు సురేశ్ భయ్యాజీ జోషి చేసిన వ్యాఖ్యల�
Reunion Buzz | మహారాష్ట్రకు చెందిన శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే మరోసారి కలుసుకున్నారు. కజిన్ సోదరులైన వీరిద్దరూ ఒక పెళ్లి వేడుకలో కలిసి మాట్లాడుకున్�
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలో చిచ్చుపెట్టాయి. అంచనాలకు భిన్నంగా దారుణ పరాభవాన్ని ఎదుర్కొన్న కూటమి విచ్ఛిన్నం దిశగా వెళ్తున్నది. ఇందులో భాగంగా కూటమికి దూరం జరగ
Devendra Fadnavis | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తమకు స్నేహితుడని తెలిపారు. అయితే శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే శత్రువు కాదని అన్నారు. రాష్ట్ర రాజ
Sanjay Raut | స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తెలిపారు. ‘ఇండియా’ బ్లాక్, మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) పొత్తులు లోక్సభ, అసెంబ్లీ ఎన�
శివసేన ఎంపీ సంజయ్ రౌత్పై సొంత పార్టీ కార్యకర్తలే దాడి చేసినట్టు సమాచారం. పార్టీ చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసంలోనే ఆయనపై కార్యకర్తలు దాడి చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Raj-Uddhav Reunite | రాజకీయ శతృత్వం ఉన్న సోదరులైన రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు ఒక వేడుకలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
INDIA Bloc Leadership | శివసేన (యూబీటీ) (Shiv Sena-UBT) అధికార ప్రతినిధి ఆనంద్ దుబే (Anand Dubey) కీలక వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ సమర్థ నాయకురాలే అని.. అయితే, కూటమికి నాయకత్వం వహించేందుకు తమ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) అత్యంత స
Devendra Fadnavis | ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు యావత్మాల్కు వెళ్లగా అధికారులు తన బ్యాగ్ తనిఖీ చేశారంటూ శివసేన (యూటీబీ) చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఠాక్రే వ
Uddhav Thackeray | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బ్యాగులను ఎలక్షన్ కమిషన్ (ఈసీ) అధికారులు తనిఖీ చేశారు. సోమవారం వానీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యవత్మాల్లోని హెలిప్�
మహారాష్ట్రలో ఉన్న భిన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఒక్కో ప్రాంతంలో ఒక్కో పార్టీ బలంగా ఉండటంతో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వచ్చే అవకాశాలు లేవు. అందుకే, ప్రధాన పార్టీలు కూటములుగా తలపడుతున్నాయి.
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్డీఏ, ఇండియా కూటములు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ ఇది.