ముంబై : దర్యాప్తు సంస్థలను ప్రయోగించి సెలబ్రిటీలను పట్టుకుని ఫోటోలు క్లిక్మనిపించడంలోనే కేంద్ర ప్రభుత్వానికి ఆసక్తి అధికమని ఆర్యన్ఖాన్ డ్రగ్స్ కేసును ఉద్దేశించి మహారాష్ట్ర సీఎం ఉద�
ముంబై: అరెస్ట్ తర్వాత కేంద్ర మంత్రి నారాయణ్ రాణే, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఒకే వేదికను పంచుకున్నారు. సింధుదుర్గ్ జిల్లాలో నిర్మించిన కొత్త ఎయిర్పోర్ట్ను శనివారం కలిసి ప్రారంభించారు. ఈ సందర్భం�
ముంబై : బీజేపీతో రాబోయే రోజుల్లో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తేల్చిచెప్పారు. తమ పార్టీ వెన్నుపోటు రాజకీయాలకు దూరమని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్
ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తాజాగా చేసిన వ్యాఖ్య రాజకీయ చర్చకు దారితీసింది. శుక్రవారం ఔరంగాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో బీజేపీకి చెందిన కేంద్ర రైల్వే సహాయ మంత్రి రావుసాహెబ్ దన్వేతో కలిసి ఆయ�
ముంబై : కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగించి తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో బీజేపీ అస్ధిరతను సృష్టిస్తోందని శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. కేంద్ర మంత్రి రాణే అరెస్టు �
ముంబై : మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే 2018లో యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్పై చేసిన వ్యాఖ్యలకు గాను ఠాక్రేపై నాసిక్లోని సర్కార్వాడ పోలీస్ స్టేషన్లో బీజేపీ ఫిర్యాదు చేసింది. బీజేపీ యావత్మాల్ జిల్లా
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను చెంప దెబ్బ కొట్టేవాడినని చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేంద్ర మంత్రి నారాయణ్ రాణె( Narayan Rane )ను అరెస్ట్ చేశారు. ఇప్పటికే కేంద్రమంత్రి ఉన్న సంగమేశ్వర్కు వెళ్ల
ముంబై : కేంద్ర మంత్రి నారాయణ్ రాణేపై కేసు నమోదు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వంపై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేండ్లయిందో తెలియని సీఎం ఉద్ధవ్ ఠాక్రేక
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణె( Narayan Rane ) అరెస్ట్ తప్పేలా లేదు. అరెస్ట్ తప్పించుకోవడానికి ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ర�
కేంద్రమంత్రి నారాయణ్ రాణె( Narayan Rane ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను లాగిపెట్టి కొట్టేవాడిని అని ఆయన అనడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
ముంబై: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మహారాష్ట్ర ప్రజలు దహీ అండీ సంబరాల్లో పాల్గొంటారు. దాన్ని మనం ఉట్టి కొట్టడం అంటాం. అయితే ఈ ఏడాది మహారాష్ట్రలో ఉట్టి కొట్టే వేడుకలను నిర్వహించడంలేదు. సంబ�
Uddhav Thackrey: ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోతే మహారాష్ట్రలో మళ్లీ లాక్డౌన్ తప్పదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే హెచ్చరించారు. ఆదివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయ