ముంబై : దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించాం. దేశంలో రావాల్సిన మార్పులపై చర్చించాం.. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఇది.. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం అని
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం ముంబైకి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లి, ఒంటిగంటకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఆయ
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో వాటర్ టాక్సీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశ వాణిజ్య నగరమైన ముంబై, నవీ ముంబై మధ్య వాటర్ టాక్సీ సర్వీసులను ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే గురువారం ప్రారంభించారు. ఈ రెండు ప�
బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రాష్ర్టాల హక్కుల కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అద్భుత పోరాటం చేస్తున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కొనియాడారు. కేసీఆర్కు సంపూర్ణ మద్దతు �
ప్రత్యేక కూటమి ఏర్పాట్లలో ఉన్నాం శివసేన నేత సంజయ్రౌత్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ప్రత్యేక కూటమి ఏర్పాట్లలో ఉన్నామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బుధవారం పేర్కొన్నారు. మహారాష్ట్ర సీ
రాజకీయ స్వార్థం కోసమే బీజేపీ హిందుత్వ నినాదాన్ని వల్లె వేస్తుంది గానీ.. ఆ పార్టీకి హిందుత్వ పట్ల ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదని బీజేపీ మాజీ మిత్రుడు, శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ఠాక్రే కుండబద్దలు
ముంబై : దర్యాప్తు సంస్థలను ప్రయోగించి సెలబ్రిటీలను పట్టుకుని ఫోటోలు క్లిక్మనిపించడంలోనే కేంద్ర ప్రభుత్వానికి ఆసక్తి అధికమని ఆర్యన్ఖాన్ డ్రగ్స్ కేసును ఉద్దేశించి మహారాష్ట్ర సీఎం ఉద�
ముంబై: అరెస్ట్ తర్వాత కేంద్ర మంత్రి నారాయణ్ రాణే, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఒకే వేదికను పంచుకున్నారు. సింధుదుర్గ్ జిల్లాలో నిర్మించిన కొత్త ఎయిర్పోర్ట్ను శనివారం కలిసి ప్రారంభించారు. ఈ సందర్భం�
ముంబై : బీజేపీతో రాబోయే రోజుల్లో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తేల్చిచెప్పారు. తమ పార్టీ వెన్నుపోటు రాజకీయాలకు దూరమని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్