ముంబై: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మహారాష్ట్ర ప్రజలు దహీ అండీ సంబరాల్లో పాల్గొంటారు. దాన్ని మనం ఉట్టి కొట్టడం అంటాం. అయితే ఈ ఏడాది మహారాష్ట్రలో ఉట్టి కొట్టే వేడుకలను నిర్వహించడంలేదు. సంబ�
Uddhav Thackrey: ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోతే మహారాష్ట్రలో మళ్లీ లాక్డౌన్ తప్పదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే హెచ్చరించారు. ఆదివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయ
ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీకి చెందిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తనపై నిఘా పెట్టారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ ఆరోపించారు. తన గురించి ప్రతి సమాచారం వారికి అందుతున్నదని, తాను
పుణే : మహారాష్ట్రలో శివసేనతో రాజకీయంగా కలిసి ప్రయాణించబోమని రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ స్పష్టం చేశారు. పులితో స్నేహం అంటూ తాను చేసిన ప్రకటనపై ఊహాగానాలకు ఆయన తెరదించుతూ బోనుల
ముంబై: తుఫాను పర్యటనలపై మహారాష్ట్రలో పాలక శివసేన, విపక్ష బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉన్నది. కొంకణ్ ప్రాంతంలో తౌక్టే తుఫాను నష్టం పరిశీలనకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేవలం కొన్ని గంటలే కేటాయించారని బీజ�
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నలుగురు ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితులపై ఆరా తీశారు. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్
అదనపు ఆంక్షలు విధించం : ఉద్ధవ్ ఠాకే | రాష్ట్రంలో ప్రస్తుతం విధించిన ఆంక్షలు కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దోహదపడ్డాయని, కొత్తగా అదనంగా ఎలాంటి ఆంక్షలు విధించే యోచన ప్రభుత్వానికి లేదని మహారాష్�
ముంబై : కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో మహారాష్ట్రలో పూర్తిస్ధాయి లాక్డౌన్కు సీఎం ఉద్ధవ్ ఠాక్రే మొగ్గుచూపుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కరోనా పరిస్ధితిపై అఖిలపక్ష సమావేశం జరుగుతున్న క్రమ�