దేశం ఇప్పుడు కేసీఆర్ వైపు చూస్తున్నది. దేశాన్ని అధోగతిపాలు చేస్తూ, ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తెలంగాణ ముఖ్యమంత్రి పూరించిన సమర శంఖానాదం దేశమంతా ప్రతిధ్వనిస్తున్నద
అపశకున పక్షుల నోళ్లు మూయించేలా, సందేహరాయుళ్లకు సమాధానమిచ్చేలా, బీజేపీ జాతీయ నేతలకు గుబులు పుట్టించేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం చేపట్టిన ముంబై టూర్ ఆశించిన దానికంటే ఎక్కువగా సఫలమైంది
ముంబై : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముంబై పర్యటన విజయవంతంగా ముగిసింది. ముంబై పర్యటనలో భాగంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో వేర్వ
CM KCR Maharashtra Tour | కేంద్రంలో ప్రజాకంటక పాలన సాగిస్తున్న మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ను గద్దె దించడమే తన ఎజెండా అని ప్రకటించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన లక్ష్య సాధన ద�
ముంబై : దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించాం. దేశంలో రావాల్సిన మార్పులపై చర్చించాం.. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఇది.. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం అని
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం ముంబైకి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లి, ఒంటిగంటకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఆయ
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో వాటర్ టాక్సీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశ వాణిజ్య నగరమైన ముంబై, నవీ ముంబై మధ్య వాటర్ టాక్సీ సర్వీసులను ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే గురువారం ప్రారంభించారు. ఈ రెండు ప�
బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రాష్ర్టాల హక్కుల కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అద్భుత పోరాటం చేస్తున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కొనియాడారు. కేసీఆర్కు సంపూర్ణ మద్దతు �
ప్రత్యేక కూటమి ఏర్పాట్లలో ఉన్నాం శివసేన నేత సంజయ్రౌత్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ప్రత్యేక కూటమి ఏర్పాట్లలో ఉన్నామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బుధవారం పేర్కొన్నారు. మహారాష్ట్ర సీ
రాజకీయ స్వార్థం కోసమే బీజేపీ హిందుత్వ నినాదాన్ని వల్లె వేస్తుంది గానీ.. ఆ పార్టీకి హిందుత్వ పట్ల ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదని బీజేపీ మాజీ మిత్రుడు, శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ఠాక్రే కుండబద్దలు