ముంబై: జమ్ముకశ్మీర్కు తిరిగి రావడంపై కశ్మీరీ పండిట్లకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కలలు చూపించిందని, అయితే భద్రత లేక ఉగ్రవాదులు చంపుతుండటంతో వారు భయంతో తిరిగి పారిపోతున్నారని శివసేన చీఫ్, మహారాష్ట్
ముంబై : హనుమాన్ చాలీసా వివాదంలో ఇటీవల జైలు నుంచి విడుదలైన ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త రవికి మరోసారి కష్టాలు తప్పేలా లేవు. నవనీత్ దంపతులకు మంజూరైన బెయిల్ను సవాల్ చేసే విషయంపై మహారాష్ట్ర సర్కారు యోచిస్త�
మహావికాస్ ఆఘాడీ(ఎంవీఏ) కూటమి నేతలతో పాటు, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మండిపడ్డారు.
దేశం ఇప్పుడు కేసీఆర్ వైపు చూస్తున్నది. దేశాన్ని అధోగతిపాలు చేస్తూ, ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తెలంగాణ ముఖ్యమంత్రి పూరించిన సమర శంఖానాదం దేశమంతా ప్రతిధ్వనిస్తున్నద
అపశకున పక్షుల నోళ్లు మూయించేలా, సందేహరాయుళ్లకు సమాధానమిచ్చేలా, బీజేపీ జాతీయ నేతలకు గుబులు పుట్టించేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం చేపట్టిన ముంబై టూర్ ఆశించిన దానికంటే ఎక్కువగా సఫలమైంది
ముంబై : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముంబై పర్యటన విజయవంతంగా ముగిసింది. ముంబై పర్యటనలో భాగంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో వేర్వ
CM KCR Maharashtra Tour | కేంద్రంలో ప్రజాకంటక పాలన సాగిస్తున్న మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ను గద్దె దించడమే తన ఎజెండా అని ప్రకటించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన లక్ష్య సాధన ద�
ముంబై : దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించాం. దేశంలో రావాల్సిన మార్పులపై చర్చించాం.. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఇది.. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం అని
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం ముంబైకి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లి, ఒంటిగంటకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఆయ
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో వాటర్ టాక్సీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశ వాణిజ్య నగరమైన ముంబై, నవీ ముంబై మధ్య వాటర్ టాక్సీ సర్వీసులను ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే గురువారం ప్రారంభించారు. ఈ రెండు ప�