Uddhav Thackeray : మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధవ్ థాక్రేకు మరో ఝలక్ తప్పేలా లేదు. ప్రస్తుతం శివసేన పార్టీ రెండు వర్గాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకటి ఉద్ధవ్ థాక్రే వర్గం. రెండోది మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న ఏక్న�
Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మరో చీలిక ఎదుర్కోనున్నట్లు కనిపిస్తున్నది. ఆయన పార్టీకి చెందిన కొందరు ఎంపీలు బీజేపీ నేతలతో సమావేశం కావడం అనుమానాలకు తావిస్తున్నది.
Resort Politics In Mumbai | శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అభ్యర్థి ముంబై మేయర్ కావాలని ఆకాంక్షించారు. దీంతో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే అలెర్ట్ అయ్యారు. గెలిచిన శివసేన కార్పొరేటర్�
Thackeray Cousins | మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విభేదాలతో విడిపోయిన థాక్రే సోదరులు (Thackeray Cousins) ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray), రాజ్ థాక్రే (Raj Thackeray) మళ్లీ కలిశారు.
శివసేన ఎమ్మెల్యే శరద్ సోనావనే బుధవారం శాసనసభకు చిరుత పులి మాదిరిగా వస్ర్తాలను ధరించి వచ్చారు. మహారాష్ట్రలో చిరుత పులుల దాడులు పెరుగుతున్నాయని, తాను ఓ దశాబ్దం నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నప్ప
Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, బీహార్ ఎన్నికల ఫలితాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సభల్లో ఖాళీ కుర్చీలు కనిపించిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఎద్దేవా చేశారు.
UBT -MNS | శివసేన ఉద్ధవ్ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే బుధవారం తన సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరేను కలిశారు. రెండు పార్టీల మధ్య పొత్తులపై చర్చల మధ్య దాదర్ ప్రాంతంలోని రాజ్ థాకరే నివాసం
Uddhav Visits Raj's House | మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ఠాక్రే సోదరులను గణనాథుడు మరోసారి దగ్గరకు చేర్చాడు. బుధవారం వినాయకచవితి సందర్భంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే నివాసానికి శివసేన (యూబ�
Raj Thackeray Enters Matoshree | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే 13 ఏళ్ల తర్వాత ఆదివారం తొలిసారి ముంబైలోని మాతోశ్రీలోకి అడుగుపెట్టారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలి�
Uddhav meets Fadnavis | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గురువారం కలిశారు. కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా ఆయన వెంట ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే పాలకపక్షంలోకి మారాలని దేవ
Devendra Fadnavis | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో తిరిగి జత కట్టాలని భావిస్తే ఉద్ధవ్ ఠాక్రేను ఆహ్వానిస్తామని అన్నారు. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రా�
మళ్లీ కలిసి ఉండేందుకే ఒకే వేదికపైకి వచ్చామని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే శనివారం చెప్పారు. ‘మరాఠీ గళం’ విజయోత్సవ సభలో ఆయన తన సోదరుడు, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు.