Shankaracharya | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు ద్రోహం జరిగిందని జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆరోపించారు. ఆయన మళ్లీ సీఎం అయ్యే వరకు ఆ బాధ తొలగిపో�
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అస్థిరమైనదని, ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం జోస్యం చెప్పారు.
Uddhav Thackeray : లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగ భాగాలను, కొన్ని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం విచారకరమని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు.
Sanjay Raut | తమ పార్టీ పేరు, గుర్తును లాక్కోకపోతే మహారాష్ట్రలో 20-22 లోక్సభ సీట్లు గెలిచేవాళ్లమని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. అక్టోబర్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వేరే పేరు, గుర్తుపై పోటీ చేయాలని స
Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. తనను వీడిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకోబోనని తెలిపారు. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికి ఈ మేరకు �
బీజేపీకి సాధారణ మెజార్టీ రాని నేపథ్యంలో శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో చేరే విషయమై ఎన్డీయే భాగస్వాములైన టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధ్యక్షుడు నితీశ్లతో
మహారాష్ట్రలో ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో శివసేన (యూబీటీ)-21 స్థానాలు, కాంగ్రెస్-17, ఎన్సీపీ(ఎస్పీ)-10 స్థానాల్లో పోటీ చేయడానికి అంగీకారం కుదిరిం
మహారాష్ట్రలో ఈ లోక్సభ ఎన్నికలు రెండు ప్రధాన పార్టీల భవితవ్యాన్ని తేల్చబోతున్నాయి. దశాబ్దాలుగా మరాఠా నేలపై ప్రభావాన్ని చూపిన శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లకు అసలైన వారసులెవరో ప్రజాక్�
Lok sabha polls: ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీ.. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. ఫస్ట్ లిస్టులో 16 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. మాజీ కేంద్ర మంత్రులు �