Uddhav Thackeray | జెనరేషన్ జెడ్ బొద్దింకలు అయితే మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీని ఎలుకగా మొఘల్స్ అవమానించారని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గుర్తు చేశారు. అయితే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
అయోధ్య రామాలయంలో భక్తుల విరాళాలు దుర్వినియోగం, అపహరణపై తమ పార్టీ ఆధ్వర్యంలో ‘భగవాన్ రాముడిని రక్షించండి ఉద్యమం’ నిర్వహిస్తున్నట్టు శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు.
Uddhav Thackeray | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందువులను హిప్నటైజ్ చేసిందని, వారిని దోచుకుంటోందని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న రామ �
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను భవిష్యత్లో ప్రధానమంత్రి పదవికి పోటీదారుగా ఎదగకుండా చేసేందుకే కేంద్ర హోంమత్రి అమిత్ షా ‘అపరేషన్ టైగర్'కు తెరలేపారని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆర
Fadnavis And Uddhav | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఒకే విమానంలో ప్రయాణించారు. శుక్రవారం వారిద్దరూ ముంబై నుంచి నాగ్పూర్కు విమానంలో కలిసి ప్రయాణించడం రాజకీయ చర్చకు దారి�
Operation Tiger 3.0 : మహారాష్ట్ర రాజకీయాల్లో మరో భారీ కుదుపురాబోతున్నట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ వర్గానికి చెందిన కొందరు శివసేన ఎమ్మెల్యేలు షిండే వర్గంలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని ఆపరేషన్ టైగర్ 3.0గా అభ�
మహారాష్ట్రలో ప్రస్తుతం ఒక్కటే శివసేన మిగిలిందని.. అదే ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కొల్హాపూర్ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘ఏక్నాథ్ షిండే వర్గం విడిపో�
తన నాయకత్వంపై నమ్మకం లేకపోతే పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తానని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. కొంతమంది ఎంపీలు పార్టీ ఫిరాయించి ఏక్నాథ్ షిండే వర్గంలో చేరేందుకు రెడీ అవుతున�
Uddhav Thackeray : మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధవ్ థాక్రేకు మరో ఝలక్ తప్పేలా లేదు. ప్రస్తుతం శివసేన పార్టీ రెండు వర్గాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకటి ఉద్ధవ్ థాక్రే వర్గం. రెండోది మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న ఏక్న�
Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మరో చీలిక ఎదుర్కోనున్నట్లు కనిపిస్తున్నది. ఆయన పార్టీకి చెందిన కొందరు ఎంపీలు బీజేపీ నేతలతో సమావేశం కావడం అనుమానాలకు తావిస్తున్నది.
Resort Politics In Mumbai | శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అభ్యర్థి ముంబై మేయర్ కావాలని ఆకాంక్షించారు. దీంతో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే అలెర్ట్ అయ్యారు. గెలిచిన శివసేన కార్పొరేటర్�