Uddhav Thackeray | పరువు నష్టం కేసులో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే వర్గం)అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఆయన తనయుడు ఆదిత్య ఠాక్రేలకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గం నేత రాహుల్ రమ�
Uddhav Thackeray | ప్రధాని మోదీ ఇంటి పేరుపై రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇటీవల సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలుశిక్ష విధించడం, జైలుశిక్ష కారణంగా లోక్సభ సెక్రెటేరియట్ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడం కాంగ్
Uddhav Thackeray | కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఉద్ధవ్ వర్గం శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్గాంధీకి రెండేళ్ల జైలు శిక్షపడటంపై ఆయన స్పంది�
Uddhav Thackeray | నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మరోసారి విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర అభివృద్ధి గురించి బీజేపీ నేతలు గొప్పలు చెప్పడంప�
Shiv Sena | కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఉద్ధవ్ బాలా సాహెబ్ థాకరే శివసేన తీవ్ర విమర్శలు గుప్పించింది. ఉద్ధవ్ వర్గం మౌత్ పీస్ సామ్నాలో బీజేపీని అవినీతి వాషింగ్ మెషీన్ అని అభివర్ణించింది. కేంద్రం నిరంకుశ
Uddhav Thackeray | మేఘాలయలో ఇప్పుడు ఎవరి బూట్లు ఎవరు నాకుతున్నారని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే బీజేపీని సూటిగా ప్రశ్నించారు. శివసేన పార్టీ పేరును, గుర్తును కోల్పోయిన తర్వాత ప్రస్తుత రాజకీయాలపై స్పందిస్తూ
Sharad Pawar | కేంద్ర ఎన్నికల సంఘం, ఇతర దర్యాప్తు సంస్థలు పాలక వర్గానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్పవార్ విమర్శించారు. దేశంలోని అన్ని రాజ్యాంగబద్ధ సంస
Shiv Sena | శివసేన పార్టీ ఎన్నికల గుర్తు అంశంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఇటీవల శివసేన ఎన్నికల గుర్తును ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శిబిరానికి ఎన్నికల కమిషన్ కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంల
Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. లోక్సభ సెక్రటేరియట్ మంగళవారం పార్లమెంట్ హౌస్లోని శివసేన కార్యాలయాన్ని ఏక్నాథ్ షిండే వర్గానికి కేటాయించింది.
శివసేన పేరు, గుర్తును ఏక్నాథ్ షిండే వర్గానికి ఇచ్చిన ఎన్నికల సంఘంపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసీని రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. ఈసీ సభ్యులను కూడా ప్రజలే ఎన్నుకోవ
శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ వర్గం అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.. తనకు రాజకీయంగా వెన్నుపోటు పొడిచిన ఏక్నాథ్ షిండేపై మరోసారి విమర్శలు గుప్పించారు.
ప్రజాస్వామ్య సంస్థల సహాయంతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నాశనం చేస్తోందని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ‘ఈ రోజు బీజేపీ మాకు ఏం చేసిందో, రేపు ఎవరితోనైనా ఇలాగే చేయవచ్చు. ఇదే కొనసాగితే 2024 తర్వాత దేశంలో ప్రజాస్వామ�