ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుపై గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేసింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజన దేశాయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటుచేస్తున్నట్టు సీఎం భూపేంద్ర �
బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో నేటినుంచి ఉమ్మడి పౌర స్మృతి (UCC) అమల్లోకి రానుంది. దీంతో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది. ఈ మేరకు సీఎం పుష్కర్ సింగ�
ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)ని 2025 జనవరి నుంచి ఉత్తరాఖండ్లో అమలు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ బుధవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు.
జార్ఖండ్లో బీజేపీ అధికారంలోకి రాగానే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలుచేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. యూసీసీ నుంచి గిరిజనులకు మినహాయింపు కల్పిస్తామని ఆయన తెలిపారు.
UCC: ఉమ్మడి పౌర స్మృతి ప్రధాని మోదీ ఇచ్చిన గ్యారెంటీ అని, కేంద్రంలోని బీజేపీ సర్కారు దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత చట్ట�
పేదలు, యువత, మహిళలు, రైతుల్ని ఆకట్టుకునేలా వివిధ అభివృద్ధి, సంక్షేమ అంశాలతో బీజేపీ తన మ్యానిఫెస్టో ‘సంకల్ప పత్ర’ను విడుదల చేసింది. ఆదివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ
ఉత్తరాఖండ్ శాసనసభ ఫిబ్రవరి 7న ఆమోదించిన ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 11న ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది.
ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై లా కమిషన్ నివేదికలో స్వలింగ పెండ్లిండ్లకు మినహాయింపు ఇస్తున్నట్లు తెలుస్తున్నది. కేవలం స్త్రీ, పురుషుల మధ్య వివాహాలకే గుర్తింపు ఇస్తున్నట్లు సమాచారం.
రాబోయే ఎన్నికల ముందు ముచ్చటగా మూడో కోరికైన యూసీసీని తప్పనిసరిగా ప్రవేశపెట్టాలనే పట్టుదలతో ప్రధాని మోదీ ఉన్నాడు. ఆ హేయమైన ప్రణాళికను వింటుంటే చాలా ఆశ్చర్యంగానూ, బాధాకరంగానూ ఉన్నది. ఏడ్వ లేక నవ్వు వచ్చే వ
భారతదేశం ఒక జాతిగా మనుగడ సాగించటానికి ప్రధాన ఆధారం భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రం. సువిశాలమైన ఈ భరత భూమి మీద వివిధ భాషలు, భావజాలాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఆహారాలు, ఆహార్యాలు, విశ్వాసాలు స్వేచ్ఛగా ప్రకాశిస్�
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆపై వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకువస్తోందని ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (AIUDF) పేర్కొంది.