Farooq Abdullah: యూసీసీ అమలు చేస్తే ఏర్పాడబోయే పర్యవసానాల గురించి ప్రభుత్వం మళ్లీ మళ్లీ ఆలోచించాలని ఫారూక్ అబ్దుల్లా తెలిపారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, దీనిపై నిర్ణయం తీసుకోవాలని, పర్యవ
ఏడాది వ్యవధిలో పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు కీలకమైన లోక్సభ ఎన్నికలు జరుగనున్న క్రమంలో ప్రధాని మోదీ మంగళవారం ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)పై చేసిన వ్యాఖ్యలు దేశంలో మంటలు రేపుతున్నాయి. కేంద్ర ప్రభు�
దేశంలో విభజన రాజకీయాలకు ఊపిరి పోసేందుకే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అంశాన్ని మోదీ సర్కార్ తెరపైకి తీసుకువస్తున్నదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తన వైఫల్యాల్ని కప్పి పుచ్చుకునేందుకు, ప్రజల