మతాన్ని కేంద్రీకృతంగా చేసుకుని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతిని రాజకీయ ఆయుధంగా వాడుకోవాలనుకుంటున్నదని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు.
ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై పౌరుల అభిప్రాయాలు తెలిపే గడువును ఈ నెల 28 వరకు పొడిగిస్తున్నట్టు లా కమిషన్ శుక్రవారం ప్రకటించింది. ప్రజలు తమ అభిప్రాయాలను లా కమిషన్ వెబ్సైట్కు సమర్పించవచ్చని పేర్కొంది.
ఉమ్మడి పౌరస్మృతిపై లా కమిషన్ ఇటీవలే తాజా కసరత్తు ప్రారంభించి ప్రజల నుంచి అభిప్రాయాలను ఆహ్వానించిన తరుణంలో ప్రత్యేక పన్ను ప్రయోజనాలను అందించే హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) వ్యవస్థపై ఆదాయపు పన్న
ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని..అది సర్వ రోగ నివారిణి కాదని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ లా కమిషన్కు స్పష్టం చేశారు. ‘వైవిధ్యమైన మన సమాజ నిర్మాణానికి యూసీసీ వల్�
చెన్నై: ఉమ్మడి పౌరస్మృతిని (యూసీసీ) అమలుచేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది దేశ బహుళ సాంస్కృతిక నిర్మాణానికి పెనుముప్పుగా పరిణమిస్తుం�
ASSAM | గువాహటి: బహుభార్యత్వంపై నిషేధం విధించనున్నట్టు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ గురువారం వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు వల్ల దేశంలో శాంతి, సామరస్యానికి విఘాతం కలుగుతుందని డీఏంకే తెలిపింది. రాజ్యాంగం ద్వారా దళితులు, గిరిజనులు తదితర వర్గాలకు డా.బీఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కులకు వ్యతిరేకంగా
భారతదేశం ఒక జాతిగా మనుగడ సాగించటానికి ప్రధాన ఆధారం భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రం. సువిశాలమైన ఈ భరత భూమి మీద వివిధ భాషలు, భావజాలాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఆహారాలు, ఆహార్యాలు, విశ్వాసాలు స్వేచ్ఛగా ప్రకాశిస్�
వివాదాస్పద ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)పై దేశవ్యాప్తంగా వివిధ వర్గాలు, సంస్థలు, వ్యక్తుల నుంచి లా కమిషన్కు 46 లక్షల అభిప్రాయాలు వచ్చాయి. వీటిపై ఆయా మతాలు, వర్గాల వారితో లా కమిషన్ చర్చించనున్నదని కేంద్రం మంగ�
Tamil Nadu CM Stalin | బీజేపీని వ్యతిరేకిస్తున్న వారిపై కక్ష సాధించేందుకే యూసీసీని తీసుకొస్తున్నట్టు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శి�
వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాలని కేంద్రంలోని బీజేపీ ఉవ్విళ్లూరుతున్నది. అయితే యూసీసీ విషయంలో ఆ పార్టీకి మిత్రపక్షాల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్
లోక్సభ ఎన్నికలకు మరో ఏడాది కూడా లేని నేపథ్యంలో యూసీసీపై దూకుడుగా ముందుకు వెళ్లాలని అనుకొంటున్న బీజేపీకి.. తమ ఎన్డీయే కూటమిలోని ఈశాన్య రాష్ర్టాలకు చెందిన మిత్రపక్ష పార్టీలే బ్రేకులు వేస్తున్నాయి. ఆయా ర�
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని బీఎస్పీ అధినేత్రి మాయావతి (Mayawati) స్పష్టం చేశారు. దేశంలో యూసీసీని కాషాయ పార్టీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న తీరును బీఎస్పీ వ్యతిరేక�
వైఫల్యాలను కప్పిపుచ్చుకొని, ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నాలను బీజేపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా, ఉమ్మడి పౌరస్మృతిపై మోదీ ప్రభుత్వం వెనుకడుగు వేయడం ల�