దుబాయ్: భారత మహిళల ఫుట్బాల్ జట్టు స్నేహపూర్వక మ్యాచ్ల కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అడుగుపెట్టింది. ఏఎఫ్సీ మహిళల ఆసియా కప్ సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు యూఏఈ, బహ్రెయిన్లో ఫ్రెండ్లీ మ్�
సమిష్టి ప్రదర్శనతో విజృంభణ.. రాణించిన అయ్యర్, ధవన్, రబాడ హైదరాబాద్పై క్యాపిటల్స్ ఘన విజయం ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయకుండా గెలుపు లక్�
న్యూఢిల్లీ: ఐపీఎల్ రెండో దశ మ్యాచ్లకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 14వ సీజన్ యూఏఈ వేదికగా ఆదివారం నుంచి తిర
ఐపీఎల్( IPL 2021 )లో మళ్లీ అభిమానులు సందడి చేయనున్నారు. ఈ నెల 19 నుంచి యూఏఈలో ప్రారంభం కానున్న ఈ టోర్నీకి ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించారు.
UAE | టూరిస్ట్ వీసాదారులకు శుభవార్త చెప్పిన యూఏఈ! | టూరిస్ట్ వీసాదారులకు యూఏఈ శుభవార్త చెప్పింది. అన్నిదేశాలకు చెందిన టూరిస్ట్ వీసాదారులను దేశంలోకి అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు ఈ నెల 30 నుంచి టూరిస్�
ఇప్పటికే ప్రపంచంలోని ఎన్నో వింతలకు వేదికైన దుబాయ్లో ఇప్పుడు టూరిస్టులను ఆకర్షించే మరో ల్యాండ్మార్క్ రానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద, ఎత్తయిన అబ్జర్వేషన్ వీల్ సిద్ధమైంది. దీని పేరు ఐన్ దు
కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో రిలీజైన తొలి బాలీవుడ్ మూవీ బెల్ బాటమ్( Bell Bottom ). యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఈ మూవీకి పాజిటివ్ రీవ్యూలు వచ్చాయి.
తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) రాజధాని కాబూల్లో అడుగుపెట్టిన మరుక్షణమే దేశం విడిచి పెట్టి వెళ్లిపోయిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తొలిసారి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం యూఏఈ రాజధాని అ�
మానవతా దృక్పథంతోనే అంగీకరించాం యూఏఈ వెల్లడి కాబూల్, ఆగస్టు 18: అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ యూఏఈలో తలదాచుకున్నారు. తాలిబన్లు కాబూల్లోకి ప్రవేశించగానే ఆయన దేశాన్ని విడిచిపోయారు. ఘనీకి, ఆయన కుట�
అబూ ధాబీ: ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ఆయన కుటుంబానికి మానవతా దృక్పథంతో ఆశ్రయం ఇచ్చినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తెలిపింది. ‘అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ఆయన కుటుంబాన్ని మానవతా ప్రాతిపదికన దేశ�
ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ జరగబోయే టీ20 వరల్డ్కప్( T20 World Cup )లో టీమిండియా తన తొలి మ్యాచ్ను దాయాది పాకిస్థాన్తోనే ఆడబోతోంది. అక్టోబర్ 24న ఈ మ్యాచ్ దుబాయ్లో జరగనుంది.