న్యూఢిల్లీ: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ భారత్ నుంచి తరలిపోవడం దాదాపు ఖాయమైనట్టుగా కనిపిస్తున్నది. మెగాటోర్నీని యూఏఈలోనే నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ దిశగా బోర్డు కార్యదర్శి జై షా సంకేతాలు ఇచ్చారు. �
ఎయిరిండియా| రెండు నెలల తర్వాత యూఏఈకి ఎయిరిండియా విమానాలు ఎగరనున్నాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా ఏప్రిల్ 24న విమాన సర్వీసులను నిలిపివేశారు. అయితే ప్రస్తుతం భారత్లో పాజిటివ్ కేసులు గణనీయ�
దుబాయ్: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ ఎడిషన్ను ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి మళ్లీ ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. మిగిలిన టోర్నీ యూఏఈలో జరగనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ దసరా రోజు అంటే అక్ట�
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్కప్ను యూఏఈలో నిర్వహించాలన్న ఉద్దేశంతో ఎమిరేట్స్ క్రికెట్ క్లబ్తో బీసీసీఐ మంతనాలు జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే శ్రీలంక క్రికెట్ కూడా ఆ టోర్నీ నిర్వహించేందుకు రే
భారత్ నుంచి తరలించాలని ఐసీసీ నిర్ణయం సుముఖంగానే బీసీసీఐ న్యూఢిల్లీ: భారత్ వేదికగా ఈ ఏడాది జరుగాల్సిన టీ20 ప్రపంచకప్ తరలిపోవడం దాదాపు ఖరారైంది. కరోనా పరిస్థితుల అనిశ్చితి వల్ల భారత్లో మెగాటోర్నీ నిర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021లో పాల్గొన్న ఆస్ట్రేలియా బృందం ఎట్టకేలకు తమ ఇళ్లకు చేరుకున్నది. ఆస్ట్రేలియా ప్రభుత్వం సిడ్నీలో ఏర్పాటు చేసిన 14 రోజుల క్వారంటైన్ను పూర్తి చేసుకొని సోమవారం ఇళ్లకు చే�
కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఈ ఏడాది ఐపీఎల్ 2021లో మిగిలిన 31మ్యాచ్లను సెప్టెంబర్ – అక్టోబర్ మధ్య యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. కొవిడ్ నేపథ్యంలో గతేడాది యూఏఈ �
దుబాయ్: ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లను సెప్టెంబర్ 18 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఇప్పటికే ఈ మిగిలిన టోర్నీని యూఏఈకి తరలించిన విషయం తెలిస�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశను యూఏఈ వేదిక నిర్వహిస్తామనిబీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. లీగ్లో మిగిలిన 31 మ్యాచ్లు సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 10 వరకు జరిగే అవకాశాలున్నాయి. ఐపీఎల్ల�