ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం శ్రీలంకలో ఆసియాకప్ జరుగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో తాము టోర్నీ నిర్వహ�
న్యూఢిల్లీ : భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలు, పిండిని ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా యూఏఈ నాలుగు నెలల పాటు నిషేధం విధించింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతులపై ప్రభావాన్ని దృష్టిలో ఉ�
న్యూఢిల్లీ: ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్లో నేపాల్ జట్టు చెత్త రికార్డు మూటగట్టుకుంది. యూఏఈతో జరిగిన పోరులో నేపాల్ 8 పరుగులకే ఆలౌటై అందరిని విస్మయపరిచింది. 2023లో దక్షిణాఫ్రికా వ
యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జయేద్ అల్ నహ్యాన్(73) శుక్రవారం కన్నుమూశారు. ఈ మేరకు అబుదాబి ప్రిన్స్ మహ్మద్ బిన్ జాయేద్ ట్విట్టర్లో పేర్కొన్నారు. 1948లో జన్మించిన షేక్ ఖలీఫా.. 2004లో యూఏఈ అధ్యక్షుడి�
ఐపీఎల్ మాజీ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ మరో లీగ్లోకి ప్రవేశించింది. త్వరలో ప్రారంభమవుతున్న దుబాయ్ టీ20 లీగ్లో ఓ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. నటుడు షారూక్ఖాన్, జూహీ చావ్లా, జై మెహత నేతృత్వంలో�
వ్యాపారపరమైన అంశాల్లో భాగస్వామ్యంపై భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్)..యునైటెడ్ అరబ్ ఎనిమిరేట్స్కు చెందిన తవాజున్ ఎకనమిక్ కౌన్సిల్ల మధ్య గురువారం ఒప్పందం కుదిరింది. రక్షణ రంగ ఉత్పత్తుల తయార�
గతేడాది కరోనా కారణంగా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ రెండో సగం యూఏఈలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ నాలుగు మైదానాల్లో సగం ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. దీని కారణంగా పిచ్లు పట్టు కోల్పోయి మ్యాచులు రసవత్తరంగా స�
ప్రవాస భారతీయులు తమ మూలాలు మర్చిపోవద్దని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఎక్కడ ఉన్నా పండుగలు జరుపుకోవాలని, అందరూ కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, సంస్కృతిని చాటాలని పేర్కొన్నారు. యూఏఈల�
కేంద్ర వాణిజ్యశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీకర్ రెడ్డి హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఎగుమతులు 400 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నదని కేంద్ర వాణిజ్యశాఖ సంయుక్త కార్�
ఈ ఏడాది ఆఖరుకల్లా సాధిస్తామంటున్న అసెట్మాంక్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన టెక్నాలజీ ఆధారిత రియల్ ఎస్టేట్ పెట్టుబడుల వేదిక అసెట్మాంక్.. ఈ ఏడాది ఆఖరుకల్లా తమ నిర్వహణలో�
అబుదాబి: తమ దేశాన్ని టార్గెట్ చేస్తూ హౌతీ ఉగ్ర మూకలు ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేసినట్లు ఇవాళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తెలిపింది. ఇటీవల అబుదాబి ఇంధన కేంద్రంపై యెమెన్ రెబల�
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్థాన్ జాతీయుడు మరణించారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడినట్లు అబుదాబి పోలీసులు తెలిపారు. సోమ�
UAE Golden visa | రామ్చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల అరుదైన గౌరవం అందుకుంది. యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలుపుతూ తన ఆనందాన్ని పంచుకుంది. ఈ క్రమంలో ఇంతకీ గో�