మహిళల ఆసియాకప్ టీ20 టోర్నీలో భారత జట్టు ‘హ్యాట్రిక్' నమోదు చేసుకుంది. శ్రీలంక, మలేషియాపై ఇప్పటికే విజయాలు సాధించిన టీమ్ఇండియా మూడో పోరులో యూఏఈని చిత్తుచేసింది. మంగళవారం జరిగిన పోరులో మన అమ్మాయిలు 104 పరు
భారత్, టర్కీ, దుబాయ్లో వ్యాపార విస్తరణ నిమిత్తం అధికారులకు ముడుపులు చెల్లించిన కేసులో టెక్ దిగ్గజం ఒరాకిల్కు అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) భారీ జరిమానా విధించింది.
అబుదాబి, జూలై 26: రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో యూఏఈలోని పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. 27 ఏండ్లలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైందని స్థానిక వాతావరణ విభాగం పేర్కొన్నది. ఫుజైరా నగరంలోని పోర్టు ఏర�
ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం శ్రీలంకలో ఆసియాకప్ జరుగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో తాము టోర్నీ నిర్వహ�
న్యూఢిల్లీ : భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలు, పిండిని ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా యూఏఈ నాలుగు నెలల పాటు నిషేధం విధించింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతులపై ప్రభావాన్ని దృష్టిలో ఉ�
న్యూఢిల్లీ: ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్లో నేపాల్ జట్టు చెత్త రికార్డు మూటగట్టుకుంది. యూఏఈతో జరిగిన పోరులో నేపాల్ 8 పరుగులకే ఆలౌటై అందరిని విస్మయపరిచింది. 2023లో దక్షిణాఫ్రికా వ
యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జయేద్ అల్ నహ్యాన్(73) శుక్రవారం కన్నుమూశారు. ఈ మేరకు అబుదాబి ప్రిన్స్ మహ్మద్ బిన్ జాయేద్ ట్విట్టర్లో పేర్కొన్నారు. 1948లో జన్మించిన షేక్ ఖలీఫా.. 2004లో యూఏఈ అధ్యక్షుడి�
ఐపీఎల్ మాజీ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ మరో లీగ్లోకి ప్రవేశించింది. త్వరలో ప్రారంభమవుతున్న దుబాయ్ టీ20 లీగ్లో ఓ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. నటుడు షారూక్ఖాన్, జూహీ చావ్లా, జై మెహత నేతృత్వంలో�
వ్యాపారపరమైన అంశాల్లో భాగస్వామ్యంపై భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్)..యునైటెడ్ అరబ్ ఎనిమిరేట్స్కు చెందిన తవాజున్ ఎకనమిక్ కౌన్సిల్ల మధ్య గురువారం ఒప్పందం కుదిరింది. రక్షణ రంగ ఉత్పత్తుల తయార�
గతేడాది కరోనా కారణంగా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ రెండో సగం యూఏఈలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ నాలుగు మైదానాల్లో సగం ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. దీని కారణంగా పిచ్లు పట్టు కోల్పోయి మ్యాచులు రసవత్తరంగా స�
ప్రవాస భారతీయులు తమ మూలాలు మర్చిపోవద్దని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఎక్కడ ఉన్నా పండుగలు జరుపుకోవాలని, అందరూ కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, సంస్కృతిని చాటాలని పేర్కొన్నారు. యూఏఈల�