KTR | దుబాయ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురిని విడుదల చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ప్రగతి భవన్లో యూఏఈ ర�
మౌలిక వసతుల కల్పనలో హైదరాబాద్ నగరం ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్నదని, తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి సాధిస్తున్నదని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాయబారి అబ్దుల్ నసీర్ అల్షాలీ ప్రశంసల వర్ష�
Tejas jets | డిసర్ట్ ఫ్లాగ్ విన్యాసాల్లో యూఏఈ, భారత్తోపాటు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా, కువైట్, బహ్రెయిన్, మొరాకో, స్పెయిన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు చెందిన వైమానిక దళాలు పాల్గొంటున్నాయి. ఈ నెల 27 నుంచ�
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దుబాయ్లోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
అక్కడ తరాలుగా అమల్లో ఉన్న కఠినమైన చట్టాలు, ఇస్లామిక్ నిబంధనలతో కొంత అసౌకర్యం ఏర్పడుతోంది. ఈ నిబంధనల కారణంగా, అంతర్జాతీయంగా, ఆర్థికంగా నష్టపోతామని గ్రహించిన యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) పలు నిబంధనల�
క్రికెట్ను మతంగా భావించే దేశంలో.. మెగా ట్రోఫీ లేకుండానే టీమ్ఇండియా మరో ఏడాదిని ముగించింది. తీరిక లేని క్రికెట్ ఆడుతూ విశ్వవ్యాప్తంగా తగినంత గుర్తింపు దక్కించుకున్న భారత్.. ఐసీసీ మెగాటోర్నీలైన టీ20 ప్�
Air India Express | వ్యాపార దిగ్గజం టాటా ఆధ్వర్యంలో నడుస్తున్న విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సబ్సిడరీ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యూఏఈ నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా మార్గదర్శకాలు జారీ
పేరు లేదా ఇంటిపేరు ఇందులో ఏదో ఒకటి మాత్రమే పాస్పోర్టుపై ఉంటే ఇకనుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వెళ్లడం కుదరదు. టూరిస్టు, ఆన్ అరైవల్ వీసాపై వచ్చేవారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది.
UAE Vs Namibia:టీ20 వరల్డ్ కప్ గ్రూప్ ఏలో ఇవాళ జరిగిన మ్యాచ్లో నమీబియాపై యూఏఈ ఏడు పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. నమీబియా ఓడిపోవడంతో.. గ్రూప్ ఏ నుంచి శ్రీలంకతో పాటు నెదర్లాండ్స్ సూపర్ 12 రౌండ్లోకి ప్రవేశిం�
మహిళల ఆసియాకప్ టీ20 టోర్నీలో భారత జట్టు ‘హ్యాట్రిక్' నమోదు చేసుకుంది. శ్రీలంక, మలేషియాపై ఇప్పటికే విజయాలు సాధించిన టీమ్ఇండియా మూడో పోరులో యూఏఈని చిత్తుచేసింది. మంగళవారం జరిగిన పోరులో మన అమ్మాయిలు 104 పరు
భారత్, టర్కీ, దుబాయ్లో వ్యాపార విస్తరణ నిమిత్తం అధికారులకు ముడుపులు చెల్లించిన కేసులో టెక్ దిగ్గజం ఒరాకిల్కు అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) భారీ జరిమానా విధించింది.
అబుదాబి, జూలై 26: రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో యూఏఈలోని పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. 27 ఏండ్లలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైందని స్థానిక వాతావరణ విభాగం పేర్కొన్నది. ఫుజైరా నగరంలోని పోర్టు ఏర�