విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునేదిశగా ఎగుమతులకు రూపాయిల్లో చెల్లింపులు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. ముడి చమురు దిగుమతులకు భారత కరెన్సీని తీసుకున�
అండర్-19 ఆసియాకప్లో బంగ్లాదేశ్ విజేతగా నిలిచింది. సెమీఫైనల్లో భారత్పై గెలిచిన బంగ్లా.. ఆదివారం 195 పరుగుల తేడాతో యూఏఈని చిత్తుచేసి ట్రోఫీ కైవసం చేసుకుంది.
PM Modi | ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగిన కాప్28 సదస్సు (వాతావరణ మార్పుల సదస్సు) కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగ�
T20 World Cup 2024 : వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్కు నేపాల్(Nepal), ఒమన్(Oman) అర్హత సాధించాయి. శుక్రవారం జరిగిన ఆసియా క్వాలిఫయర్ సెమీఫైనల్లో అద్భుత విజయంతో ఈ రెండు జట్లు పొట్టి ప్రపంచ కప్లో ఆడే చ�
UAE | యూఏఈ తదితర గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి చేదు వార్త! భారతీయ రుచులను ఆస్వాదించాలనే కోరికతో పచ్చళ్లు, నెయ్యి వంటి వాటిని తీసుకెళ్లడంపై విమాన ప్రయాణాల్లో నిషేధం ఉంది.
తమిళనాడుకు చెందిన మాగేష్ కుమార్ నటరాజన్ను శుక్రవారం అదృష్టదేవత వరించింది. ఎమిరేట్స్ డ్రాలో ఫాస్ట్5 గ్రాండ్ ప్రైజ్ పొందారు. ఈ జాక్పాట్ కొట్టిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందని మొదటి వ్యక్తి
White Rice | యూఏఈకి నాన్ బాస్మతి రకం తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దేశంలో నాన్ బాస్మతి తెల్ల బియ్యం కొరతను నివారించేందుకు, ఆ బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్రం గత జూలైలో వ�
ఇటీవలి కాలంలో పెద్దలతో పాటు పిల్లల్లో కూడా హృద్రోగ సంబంధిత మరణాలు ఎక్కువయ్యాయి. ముందస్తుగా వ్యాధి లక్షణాలు గుర్తించకపోవడం ప్రతికూలంగా మారుతున్నది. అయితే చిన్న యూరిన్ టెస్ట్తో గుండె జబ్బులను గుర్తిం�
దుబాయ్ (Dubai) వేదికగా న్యూజిలాండ్తో (New Zealand) జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన రెండో టీ20లో కివీస్కు షాకిచ్చింది. మరో 26 బాల్స్ మిగిలి ఉం�
గోవాకు (Goa) వస్తున్న రష్యాన్ పర్యాటకుల (Russian tourists) సంఖ్య క్రమంగా తగ్గుతున్నదని ఆ రాష్ట్ర టూరిజం మినిస్టర్ రోహన్ ఖౌంటే ( Tourism Minister Rohan Khaunte) అన్నారు. రష్యన్ ధనవంతులు గోవాకు బదులుగా దుబాయ్లోని (Dubai) పర్యటక ప్రాంతాలను �
దుబాయ్లో ఉంటున్న ప్రవాస భారతీయుడికి జాక్పాట్ తగిలింది. యూఏఈలో తీసిన వారాంతపు డ్రాలో ముంబయికి చెందిన సచిన్ 20 మిలియన్ల దిర్హమ్లు (సుమారు రూ.45 కోట్లు) గెల్చుకున్నాడు. దీంతో ఈ డ్రా ద్వారా మిలియనీర్లుగా మ