యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని నగరం అబుదాబికి సమీపంలో హిందూ దేవాలయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ ఆలయం మత సామరస్యానికి చిహ్నంగా వర్ధి
Hindhu temple | ప్రస్తుతం యూఏఈ, ఖతార్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ యూఏఈ రాజధాని అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఆలయాన్ని భారీ విస్తీర్ణంలో నిర్మించారు. ఇది పశ్చిమాసియాలోనే అతిపెద్ద �
యూఏఈ-భారత్ మధ్య భాగస్వామ్యం కొత్త శిఖరాలకు చేరుకుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అబుదాబిలోని జలేద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మంగళవారం జరిగిన అహ్లాన్ మోదీ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను �
దీపికా పదుకొణె, హృతిక్ రోషన్ హీరోహీరోయిన్లుగా బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం ‘ఫైటర్'. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ సినిమా ఇది. గణతంత్ర దినోత్సవ కానుకగా ఈ నెల 25వ త
దుబాయ్లో పనిచేస్తున్న ఓ ఇండియన్ డ్రైవర్ యూఏఈలో కొత్త ఏడాది తొలి రోజే కోట్లు గెలుచుకున్నాడు. డిసెంబర్ 31న జరిగిన బిగ్ టికెట్ (Big Ticket) లైవ్ డ్రాలో జాక్పాట్ ప్రైజ్ 20 మిలియన్ యూఏఈ దీర్హాంలు (దాదాపు రూ. 44 కోట�
ప్రపంచ వ్యవహారాల్లో పశ్చిమ దేశాల ఆధిపత్యం నేపథ్యంలో తన వ్యూహాత్మక ఎత్తుగడలను విస్తరించుకోవడంలో భాగంగా అయిదు దేశాలను పూర్తికాల సభ్యులుగా చేర్చుకొన్నామని బ్రిక్స్ ప్రకటించింది.
Mahadev App | బెట్టింగ్ ఆరోపణల నేపథ్యంలో మహాదేవ్ యాప్ ప్రమోటర్ల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నది. యాప్ ప్రమోటర్ చంద్రకర్ను దుబాయి అదుపులోకి తీసుకున్నారు. ఈడీ విజ్ఞప్తి మేరకు యూఏఈ అధికారులు చర్యలు తీసుకున్నార
Rupee | ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారుగా ఉన్న భారత్ తొలిసారిగా యూఏఈ నుంచి కొనుగోలు చేసిన ముడిచమురుకు రూపాయి మారకం ద్వారా చెల్లింపులు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూపీ కరెన్సీని ప్రోత్సహించేందుక�
విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునేదిశగా ఎగుమతులకు రూపాయిల్లో చెల్లింపులు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. ముడి చమురు దిగుమతులకు భారత కరెన్సీని తీసుకున�
అండర్-19 ఆసియాకప్లో బంగ్లాదేశ్ విజేతగా నిలిచింది. సెమీఫైనల్లో భారత్పై గెలిచిన బంగ్లా.. ఆదివారం 195 పరుగుల తేడాతో యూఏఈని చిత్తుచేసి ట్రోఫీ కైవసం చేసుకుంది.
PM Modi | ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగిన కాప్28 సదస్సు (వాతావరణ మార్పుల సదస్సు) కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగ�
T20 World Cup 2024 : వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్కు నేపాల్(Nepal), ఒమన్(Oman) అర్హత సాధించాయి. శుక్రవారం జరిగిన ఆసియా క్వాలిఫయర్ సెమీఫైనల్లో అద్భుత విజయంతో ఈ రెండు జట్లు పొట్టి ప్రపంచ కప్లో ఆడే చ�