చెప్పినా వినకుండా ద్విచక్రవాహనాన్ని తీసుకెళ్లిన కొడుకు.. దారిలో కారును ఢీకొట్టడంతో అది కొంత దెబ్బతిన్నది. కారు మరమ్మతులకు డ్రైవర్ రూ. 20 వేలు కావాలని బెదిరించాడు... మైనర్ అయిన కుమారుడిపై కేసు నమోదు కావొద�
ద్విచక్ర వాహన విషయంలో ఇద్దరి యువకుల మధ్య జరిగిన గొడవ ఓ యువకుడి హత్యకు దారి తీసింది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని సుభాష్నగర్లో చోటు చేసుకుంది. జీడిమెట్ల ఎస్ఐ హరీశ్ తెలిపిన వివరాల ప్రకారం
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన వాహనాలు తనిఖీల్లో ఓ ద్విచక్ర వాహనంలో తరలిస్తున్న రూ.10,78,885 నగదు, బంగారు, వెండి ఆభరణాలను ఎస్ఆర్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో..అప్గ్రేడ్ చేసిన పల్సర్ ఎన్ఎస్ మాడల్ను పరిచయం చేసింది. 2024 సిరీస్లో భాగంగా విడుదల చేసిన ఎన్200, ఎన్160, ఎన్ఎస్125 మాడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మీకు ద్విచక్ర వాహనం ఉన్నదా? చిన్న కారు ఏదైనా ఉన్నదా? అవేవీ ఇప్పుడు మీవద్ద లేకపోయినా.. ఆ వాహనాలు మీ పేరుమీద రిజిస్టరై ఉన్నాయా? ఉంటే మాత్రం ‘ఇందిరమ్మ ఇల్లు’ మీకు రానట్టే. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన గ్యారెంటీ�
ప్రమాదమని తెలిసినా కొందరు వాహనదారులు పరిమితికి మించి సామగ్రిని తరలిస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. కరీంనగర్ బస్టాండ్ ఎదుట కేవలం ఇద్దరిని మోసుకెళ్లే టూవీలర్పై ఓ వ్యక్తి ఇలా నాలుగు భారీ సంచుల�
ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు ప్రయాణిస్తూ నిర్లక్ష్యం, అతి వేగంగా డ్రైవింగ్ చేసి చెట్టుకు ఢీ కొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం తెల్లవారు జామ�
ద్విచక్రవాహనం అదుపుతప్పి వాహనదారుడు మృతిచెందిన ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...గౌలిదొడ్డి జర్నలిస్టు కాలనీ ప్రాంతానికి చెందిన ఫకీర్ సాహెబ్(22) అతడి స్నేహిత�
ద్విచక్ర వాహన ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ హీరో మోటోకార్ప్కు ప్రస్తుత పండుగ సీజన్ కలిసొచ్చింది. ఈ సీజన్లో ఏకంగా 14 లక్షల వాహనాలను విక్రయించి రికార్డు నెలకొల్పింది. ఒక పండుగ సీజన్లో ఇంతటి స్థాయిలో వాహనా�
టిఫిన్స్ ఆన్ టూ వీలర్(టాట్) అనే కొత్త జీవనోపాధి మార్గంతో ఆ యువకుల ప్రయత్నం ఆలోచింపజేస్తున్నది. అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచించి స్వయం ఉపాధి దిశగా ఆ యువత అడుగులు వేస్తున్నారు.
రోజుమాదిరిగా తన ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళ్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని గుర్తుతెలియని వ్యక్తులు కారు, బైక్తో వెంబడించి వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన బుధవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండ�
అతివేగంగా..అజాగ్రత్తగా ద్విచక్రవాహనం నడిపి, చెట్టుకు ఢీకొని ఇ ద్దరు యువకులు మృతి చెందిన ఘటన పె ద్ద బెల్లాల్లో చోటు చేసుకుంది. స్థానిక ఎ స్ఐ కొసాన రాజు తెలిపిన వివరాల ప్రకా రం.. కడెంకు చెందిన మహ్మద్ జిహాన