వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. జనగాం జిల్లా పాలకుర్తి మండలం, బొమ్మెర గ్రామానికి చెందిన దేవస�
పార్కు చేసిన ద్విచక్ర వాహనాలను వరుసగా చోరీ చేస్తున్న వారిని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి సుమారు రూ.8 లక్షల విలువచేసే 7 బైక్లను స్వాధీనం చేసుకున్నారు.
ద్విచక్ర వాహన తయారీదారు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ.. ఈవారంలోనే ఐపీవోకి రాబోతున్నది. షేర్ల ధరల శ్రేణి రూ.72-76 స్థాయిలో ఉంటుందని ప్రకటించింది. రూ.6,100 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి ఆగస్టు 2 నుంచి 6 వరకు షేర్లను విక్�
రోడ్డు ప్రమాదాల నివారణకు కేరళ మోటారు వాహనాల శాఖ(ఎంవీడీ) కొత్త నిబంధనను తీసుకువచ్చింది. ఇక నుంచి ద్విచక్ర వాహనం నడిపే వారు వెనుక కూర్చున్న వారితో మాట్లాడటం శిక్షార్హమైన నేరం. ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాల�
చెప్పినా వినకుండా ద్విచక్రవాహనాన్ని తీసుకెళ్లిన కొడుకు.. దారిలో కారును ఢీకొట్టడంతో అది కొంత దెబ్బతిన్నది. కారు మరమ్మతులకు డ్రైవర్ రూ. 20 వేలు కావాలని బెదిరించాడు... మైనర్ అయిన కుమారుడిపై కేసు నమోదు కావొద�
ద్విచక్ర వాహన విషయంలో ఇద్దరి యువకుల మధ్య జరిగిన గొడవ ఓ యువకుడి హత్యకు దారి తీసింది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని సుభాష్నగర్లో చోటు చేసుకుంది. జీడిమెట్ల ఎస్ఐ హరీశ్ తెలిపిన వివరాల ప్రకారం
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన వాహనాలు తనిఖీల్లో ఓ ద్విచక్ర వాహనంలో తరలిస్తున్న రూ.10,78,885 నగదు, బంగారు, వెండి ఆభరణాలను ఎస్ఆర్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో..అప్గ్రేడ్ చేసిన పల్సర్ ఎన్ఎస్ మాడల్ను పరిచయం చేసింది. 2024 సిరీస్లో భాగంగా విడుదల చేసిన ఎన్200, ఎన్160, ఎన్ఎస్125 మాడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మీకు ద్విచక్ర వాహనం ఉన్నదా? చిన్న కారు ఏదైనా ఉన్నదా? అవేవీ ఇప్పుడు మీవద్ద లేకపోయినా.. ఆ వాహనాలు మీ పేరుమీద రిజిస్టరై ఉన్నాయా? ఉంటే మాత్రం ‘ఇందిరమ్మ ఇల్లు’ మీకు రానట్టే. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన గ్యారెంటీ�
ప్రమాదమని తెలిసినా కొందరు వాహనదారులు పరిమితికి మించి సామగ్రిని తరలిస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. కరీంనగర్ బస్టాండ్ ఎదుట కేవలం ఇద్దరిని మోసుకెళ్లే టూవీలర్పై ఓ వ్యక్తి ఇలా నాలుగు భారీ సంచుల�
ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు ప్రయాణిస్తూ నిర్లక్ష్యం, అతి వేగంగా డ్రైవింగ్ చేసి చెట్టుకు ఢీ కొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం తెల్లవారు జామ�
ద్విచక్రవాహనం అదుపుతప్పి వాహనదారుడు మృతిచెందిన ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...గౌలిదొడ్డి జర్నలిస్టు కాలనీ ప్రాంతానికి చెందిన ఫకీర్ సాహెబ్(22) అతడి స్నేహిత�
ద్విచక్ర వాహన ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ హీరో మోటోకార్ప్కు ప్రస్తుత పండుగ సీజన్ కలిసొచ్చింది. ఈ సీజన్లో ఏకంగా 14 లక్షల వాహనాలను విక్రయించి రికార్డు నెలకొల్పింది. ఒక పండుగ సీజన్లో ఇంతటి స్థాయిలో వాహనా�