ద్విచక్ర వాహనాలను దొంగిలించి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను మలక్పేట పోలీసులు అరెస్ట్చేశారు. నిందితుల వద్దనుంచి రూ.6 లక్షల విలువైన ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించ�
రక్తం తాగే జలగల్లా కేంద్రం.. సామాన్యుడిని వెంటాడుతూనే ఉన్నది. నిత్యావసర సరుకులు, ఇంధన ధరలు పెంచి ప్రత్యక్షంగా నడ్డి విరిసిన కేంద్రం మరోసారి పరోక్షంగా ఆన్లైన్ ఆధారిత యాప్ వాహన సేవలు వినియోగించే ప్రయాణ
కామారెడ్డి జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలు నలుగురిని బలిగొన్నాయి. లింగంపేట మండలం సజ్జన్పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
జల్సాలకు అలవాటు పడి..డబ్బులు సంపాదించాలన్న దురాశతో చైన్స్నాచింగ్కు పాల్పడిన నిందితులను మియాపూర్ పోలీసులు పట్టుకున్నారు. ఏసీపీ నర్సింహారావు వివరాలు వెల్లడించారు.
bike romancing ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఓ జంట బైక్పైనే ఫుల్ రొమాన్స్ ఎంజాయ్ చేసింది. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. నగరంలోని హజ్రత్గంజ్ ఏరియాలో ఆ జంట టూవీలర్పై వెళ్తూ ముద్దుల్లో తేల�
డీసీఎం, ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మెదక్ పోలీస్స్టేషన్ పరిధిలోని పాతూరులో గురువారం జరిగింది. మెదక్ రూరల్ ఎస్సై మోహన్రెడ్డి కథనం ప్రకారం.. హవేళీఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చ�
సెమికండక్టర్స్ కొరతతో కొద్దినెలలుగా తీవ్ర ఇబ్బందులు పాలైన ఆటోమొబైల్ రంగానికి జూన్ నెల ఊరటనిచ్చింది. చిప్ సరఫరాలు మెరుగవడంతో ప్రధాన కార్లు, టూ వీలర్ కంపెనీల అమ్మకాలు జూన్లో వృద్ధిచెందాయి.
పట్టణంలోని శ్రీనివాస థియేటర్ సమీపంలోని పెట్రోల్బంకులో ఓ ద్విచక్రవాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే బంకు సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇల�