ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ము ఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 12 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మద్నూర్ పోలీస
శేరిలింగంపల్లి : పాల ప్యాకేట్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వృద్దుడు ద్విచక్రవాహనం ఢీకొని మృతిచెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కొండాపూర్