సెమికండక్టర్స్ కొరతతో కొద్దినెలలుగా తీవ్ర ఇబ్బందులు పాలైన ఆటోమొబైల్ రంగానికి జూన్ నెల ఊరటనిచ్చింది. చిప్ సరఫరాలు మెరుగవడంతో ప్రధాన కార్లు, టూ వీలర్ కంపెనీల అమ్మకాలు జూన్లో వృద్ధిచెందాయి.
పట్టణంలోని శ్రీనివాస థియేటర్ సమీపంలోని పెట్రోల్బంకులో ఓ ద్విచక్రవాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే బంకు సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇల�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ము ఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 12 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మద్నూర్ పోలీస
శేరిలింగంపల్లి : పాల ప్యాకేట్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వృద్దుడు ద్విచక్రవాహనం ఢీకొని మృతిచెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కొండాపూర్